BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news809decb0-8fa5-4d6e-ad06-e66bbe1d173e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news809decb0-8fa5-4d6e-ad06-e66bbe1d173e-415x250-IndiaHerald.jpgమార్చి 16 న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి రోజున గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది గురించి ప్రసంగించారు.. ఇక బుధవారం గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎన్నో విషయాలపై ముఖ్యమంత్రి కులాంకుశంగా మాట్లాడారు. కరోనా పట్ల తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని అన్నారు. రాష్ట్రంపై కరోనా కారణంగా అదనపు భారం పడిందని అయినప్పటికి రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.latest news;kcr;telangana;chief minister;governor;letter;marchస్కూళ్ళ కొనసాగింపు పై సి‌ఎం కే‌సి‌ఆర్ కీలక ప్రకటన..!!స్కూళ్ళ కొనసాగింపు పై సి‌ఎం కే‌సి‌ఆర్ కీలక ప్రకటన..!!latest news;kcr;telangana;chief minister;governor;letter;marchWed, 17 Mar 2021 18:24:43 GMTమార్చి 16 న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి రోజున గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది గురించి ప్రసంగించారు.. ఇక బుధవారం గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎన్నో విషయాలపై ముఖ్యమంత్రి కులాంకుశంగా మాట్లాడారు. కరోనా పట్ల తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని అన్నారు. రాష్ట్రంపై కరోనా కారణంగా అదనపు భారం పడిందని అయినప్పటికి రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతూ కరోనా వలన రాష్ట్రంపై లక్షకోట్ల భారం పడిందని, ఉద్యోగాల్లో ఉన్నవారికే జీతాలు ఇవ్వడం కష్టంగా మారిందని సి‌ఎం కే‌సి‌ఆర్ తెలిపారు. అయినప్పటికి నిరుద్యోగ భృతి గురించి ఆలోచిస్తామని, దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో స్కూళ్ళలో నిన్న ఒక్క రోజే 83 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం పై సి‌ఎం కే‌సి‌ఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్కూళ్ళ కొనసాగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సి‌ఎం కే‌సి‌ఆర్ వెల్లడించారు. అలాగే రాష్ర్టంలో ఉచిత 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు.  ఇక మార్చి 18 అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.  ..


బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?

జమ్మలమడుగు వైసీపీలో ముసలం.. చైర్ పర్సన్ ఎంపిక ముందు షాక్ !

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>