PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-amaravati-insidertrading-cid-jagan-ycp-tdpec87d4de-ff4e-4555-8d88-593b41c90445-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-amaravati-insidertrading-cid-jagan-ycp-tdpec87d4de-ff4e-4555-8d88-593b41c90445-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో ఇప్పుడు అధికార వైసీపీ చాలా స్పీడ్ గా ఉంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో వైసీపీ నేతల వైఖరి ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విమర్శలను నిరూపించే విషయంలో మాత్రం వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా విఫలమవుతున్నారు అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతోంది. రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. కానీ వైసిపి నేతలు మాత్రం విcbn,tdp,ap;cbn;bhavana;telugu desam party;alla rama krishna reddy;andhra pradesh;telugu;scheduled caste;scheduled tribes;media;chief minister;mla;tdp;ycp;party;sajjala ramakrishna reddyచంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్ళు అనే మాట ఏంటీ...?చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్ళు అనే మాట ఏంటీ...?cbn,tdp,ap;cbn;bhavana;telugu desam party;alla rama krishna reddy;andhra pradesh;telugu;scheduled caste;scheduled tribes;media;chief minister;mla;tdp;ycp;party;sajjala ramakrishna reddyWed, 17 Mar 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో ఇప్పుడు అధికార వైసీపీ చాలా స్పీడ్ గా ఉంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో వైసీపీ నేతల వైఖరి ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విమర్శలను నిరూపించే విషయంలో మాత్రం వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా విఫలమవుతున్నారు అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతోంది. రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కానీ వైసిపి నేతలు మాత్రం విమర్శలు చేసే విషయంలో వెనక ముందు ఆలోచించడం లేదు. తాజాగా చంద్రబాబు నాయుడు పై పెట్టిన కేసు విషయంలో వైసీపీ నేతలు పెద్ద తప్పు చేశారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడం దానిని కేసుగా నమోదు చేయడం చంద్రబాబు నాయుడు కి నోటీసులు ఇవ్వడం వేగంగా జ్జరిగాయి. వాస్తవానికి కోర్టు లోకి వెళితే ఈ అంశం నిలబడే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని వాదన కూడా ఉంది. వాస్తవానికి బాధితుల ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా కావాలి. కానీ సాక్ష్యాలు ఏంటి అనేది మీడియా ముందు కూడా ప్రభుత్వం బయటపెట్టిన పరిస్థితి లేదు. కేవలం ఒక పేజీలో మాత్రమే చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఒక పేజీ లోని ఉండడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాలేదు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్న సరే టిడిపి నేతలు కార్యకర్తలు మాత్రం ఎక్కడా కంగారు పడలేదు. చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన కొంతమంది అయితే ఆ కేసు నిలబడదు అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


భారత్ కు బ్రిటన్ ప్రధాని... కచ్చితంగా చైనాకు దెబ్బే...?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>