PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-corona-status4683678e-d26f-489f-8f4a-ea96eea42507-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-corona-status4683678e-d26f-489f-8f4a-ea96eea42507-415x250-IndiaHerald.jpgకరోనా.. ఈ పేరు వినగానే అందరికీ గుండెల్లో భయం పుడుతుంది. ఎందుకంటే దాదాపు ఏడాది వరకు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఎందరో కరోనా బారినపడి మృత్యువు ఒడిలోకి చేరారు. మరి కొందరు ఇప్పటికీ కరోనా తో పోరాడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లోకి వ్యాక్సిన్ వచ్చిన కూడా ఈ వ్యాధి వ్యాప్తి కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాధి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను విధించారు. మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాల్లో కరోనా ప్ap corona status;kerala;andhra pradesh;maharashtra - mumbai;district;panchayati;mandalam;village;maharashtra;central government;redఏపిలో లాక్ డౌన్ ప్రారంభం.. ఆ జిల్లాలోనే ఎక్కువ..ఏపిలో లాక్ డౌన్ ప్రారంభం.. ఆ జిల్లాలోనే ఎక్కువ..ap corona status;kerala;andhra pradesh;maharashtra - mumbai;district;panchayati;mandalam;village;maharashtra;central government;redTue, 16 Mar 2021 07:07:50 GMTమహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాధి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను విధించారు. మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెరుగుతూ వస్తుంది.


ఇది ఇలా ఉండగా.. ఏపి లోని కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ ను విధించే దిశగా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.. ఏపీలో ఒక గ్రామంలో లాక్ డౌన్ విధించారు అధికారులు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో కరోనా మహమ్మారి రెండోసారి విస్తరిస్తున్న కారణంగా ప్రభుత్వ స్కూళ్లను రెండు రోజులపాటు మూసివేసి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ గ్రామంలో పది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో గ్రామంలో రెవెన్యూ, పోలీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పర్యటించారు. అనంతరం మండల తాసిల్దార్ మాట్లాడుతూ మండలం మొత్తం పదకొండు కరోనా కేసులు నమోదైతే అందులో కమ్మపల్లి పంచాయతీలోనే 10, గంగిరెడ్డిపల్లి పంచాయతీ లో ఒక కేసు నమోదైందని వైద్యులు వెల్లడించారు.


కేసులు నమోదైన పంచాయతీల్లో సచివాలయ సిబ్బందితో శానిటేషన్ పనులు చేపట్టామని తెలిపారు. కమ్మపల్లి లో ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఉన్న మొత్తం 60 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రేపు ఉదయం కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, స్వీయ శుభ్రత పాటించాలని కోరారు. ఇకపోతే మాస్క్ లేకుండా కనిపిస్తే వంద పైన్ ఉంటుందని అంటున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది..


ఆ నిర్మాతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకో...???

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>