PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ ఎక్కువగా తప్పులు చేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. నరేంద్ర మోడీ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి గాను ఆయన కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందికర రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కీలక నేతల విషయంలో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. congress,social media;view;modi;bhavana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;narendra modi;congress;telugu;media;prime minister;uttar pradesh;local language;party;narendraసోషల్ మీడియాలో కాంగ్రెస్ భారీ నియామకాలు...?సోషల్ మీడియాలో కాంగ్రెస్ భారీ నియామకాలు...?congress,social media;view;modi;bhavana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;narendra modi;congress;telugu;media;prime minister;uttar pradesh;local language;party;narendraTue, 16 Mar 2021 10:10:00 GMTప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ ఎక్కువగా తప్పులు చేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. నరేంద్ర మోడీ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి గాను ఆయన కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందికర రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కీలక నేతల విషయంలో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు.

ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వాళ్లను నేరుగా టార్గెట్ చేశారు. అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ ని అలాగే మరికొన్ని పార్టీలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు కొన్ని పార్టీలు మోడీ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 తర్వాత ఇచ్చిన ప్రతి హామీని అలాగే ఆయన మాట్లాడిన ప్రతి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి కొన్ని పార్టీలు సంస్థాగతంగా ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. అందుకే సోషల్ మీడియా విషయంలో భారీ నియామకాలను కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని స్థానిక పార్టీలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టాయి. తమను నరేంద్ర మోడీ టార్గెట్ చేయడంతో ఆయనను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి ముందుకు వెళ్తే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నారు.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>