PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli-comments-on-ap-politics30a1243e-858c-403d-84d4-900f87a4f6e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli-comments-on-ap-politics30a1243e-858c-403d-84d4-900f87a4f6e1-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రైవేట్ రంగం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నాశనం చేస్తుంది అనే ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకు ఉద్యోగులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నాలుగు రోజుల బ్యాంకు సమ్మెకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఇక ఇదిలా ఉంటే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోundavalli arunkumar,ap;kumaar;bharatiya janata party;nepal;bandara;narendra modi;rbi;government;bank;prime minister;job;central government;undavalli;punjab;partyవామ్మో మన దేశానికి ఇంత అప్పు ఉందా...?వామ్మో మన దేశానికి ఇంత అప్పు ఉందా...?undavalli arunkumar,ap;kumaar;bharatiya janata party;nepal;bandara;narendra modi;rbi;government;bank;prime minister;job;central government;undavalli;punjab;partyTue, 16 Mar 2021 19:10:00 GMTభారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రైవేట్ రంగం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నాశనం చేస్తుంది అనే ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకు ఉద్యోగులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నాలుగు రోజుల బ్యాంకు సమ్మెకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఇక ఇదిలా ఉంటే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు.

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజమండ్రిలో బ్యాంక్ యూనియన్ల సమ్మెకు మద్దతు  తెలిపారు  మాజీ  ఎం.పి ఉండవల్లి  అరుణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దేశాన్ని క్యాపిటలిస్ట్ లకు అప్పగించాలనేది బి.జె.పి  సిద్ధాంతం అని ఆయన మండిపడ్డారు. సమ్మెలు, ఉద్యమాలు  మోదీ  ప్రభుత్వం లెక్కచేయదని  పంజాబ్ రైతుల ఆందోళనతో తేలిపోయింది  అని ఆయన అన్నారు. మోదీ  ప్రభుత్వంపై మేధోతనంతోనే  పోరాడాలి అని ఆయన సూచించారు.

సోషలిస్టు దేశాన్ని క్యాపటలిస్ట్ గా మార్చేస్తామని  రాజ్యాంగ సవరణ  చేయండని మోదీ  ప్రభుత్వాన్ని  నిలదీయాలి  అని ఆయన డిమాండ్ చేసారు. అప్పుడే  మోదీ ప్రభుత్వం బండారం  బయటపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. మోదీ  ప్రధాని  అయ్యేనాటికి  46 లక్షల కోట్లు ఉన్న మన  దేశం  అప్పు ఇప్పుడు 1కోటి 7 లక్షలకు చేరుకుంది   అని మండిపడ్డారు. 1969లో  ఇందిరాగాంధి బ్యాంకుల జాతీయకరణ  చేయడం వల్లే  ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో మన దేశం నిలబడింది అని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వానికి పరిపాలన చేయడం  సాధ్యం  కాలేదు   అని ఆయన ఆరోపించారు. చివరకు రక్షణ రంగంలోనూ  విఫలం  కావడంతో  నేపాల్  కూడా  మన దేశంపై  కాలుదువ్వుతోంది అని అన్నారు.


అక్క లాగే ఆకట్టుకొని సెన్సేషనల్ హీరోయిన్ అవుతుందా?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>