PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-lo-kothha-corona-mantri-clarity53804521-fb65-476a-9a73-c60c92fec4b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-lo-kothha-corona-mantri-clarity53804521-fb65-476a-9a73-c60c92fec4b0-415x250-IndiaHerald.jpgధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం పై వైద్య ఆరోగ్య శాఖను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేసారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తల పై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో ఆయన సమీక్ష జరిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా సోకిన 6గురు విద్యార్థులు,4గురు అధ్యాపకులకు స్విమ్స్ లో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు. స్విమ్స్ హాస్పిటల్ లో ప్రస్తుతం 67మంది విద్యార్థులు, అధ్యాపకులు చికిత్స పొందుతున్నారు అని ఆaalla nani,ap;nani;tiru;andhra pradesh;district;tirupati;chief minister;director;minister;houseఏపీ ప్రజలకు భయం వద్దు అంతేఏపీ ప్రజలకు భయం వద్దు అంతేaalla nani,ap;nani;tiru;andhra pradesh;district;tirupati;chief minister;director;minister;houseTue, 16 Mar 2021 15:00:00 GMTముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేసారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తల పై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో ఆయన సమీక్ష జరిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా సోకిన 6గురు విద్యార్థులు,4గురు అధ్యాపకులకు స్విమ్స్ లో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు. స్విమ్స్ హాస్పిటల్ లో ప్రస్తుతం 67మంది విద్యార్థులు, అధ్యాపకులు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు.

కరోనా సోకిన బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్, రుయా హాస్పిటల్స్ లో 1000 బెడ్స్ అందుబాటులో ఉంచాలని స్విమ్స్,రుయా డైరెక్టర్ లను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం స్విమ్స్, రుయా హాస్పిటల్స్ లో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 300 కరోనా బాధితులు హోమ్ క్వారంటైన్ ఉన్నారు అని అన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది అని ఆయన చెప్పుకొచ్చారు. జిల్లాలో డివిజన్ స్థాయి, మండల స్థాయిలో టాస్క్ పోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసాము అని ఆయన వివరించారు.

ప్రతి రోజు 2వేల మంది కరోనా పరీక్షలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా 420 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి అని అన్నారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి... నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేసారు. కరోనా ఉదృతి పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కూడ చాలా అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేసారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో కరోనా తీవ్రత మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉంది అని ఏపీ సర్కార్ చెప్తుంది.


బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ ఆ రోజే ఫిక్స్ .... ??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>