PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కీలక సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ చాలావరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్న సరే కొన్ని కొన్ని సమస్యలు మాత్రం టిఆర్ఎస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కనీసం ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు చేసుకోలేకపోవడం తో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బలోపేతం కావడానికి kcr,trs,ts;cbn;kcr;amala akkineni;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;andhra pradesh;revanth reddy;congress;district;telugu;reddy;party;mantraకేసీఆర్ కు పెద్ద కష్టం వచ్చింది పాపం...!కేసీఆర్ కు పెద్ద కష్టం వచ్చింది పాపం...!kcr,trs,ts;cbn;kcr;amala akkineni;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;andhra pradesh;revanth reddy;congress;district;telugu;reddy;party;mantraTue, 16 Mar 2021 08:00:00 GMTకేసీఆర్ చాలావరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్న సరే కొన్ని కొన్ని సమస్యలు మాత్రం టిఆర్ఎస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కనీసం ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు చేసుకోలేకపోవడం తో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బలోపేతం కావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చాలా వరకు మేలు చేకూరుస్తు ఉంటాయి. అయినా సరే వాటి విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు సమర్థవంతంగా అడుగు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సమస్యల విషయంలో సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగానే దృష్టి పెట్టినట్టు సమాచారం. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు నిర్వహించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తుంది.

2014 తర్వాత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించలేదు. దీని కారణంగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే విధంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోలేకపోవడంతో భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు ఎక్కువగా ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల విషయంలో సీఎం కేసీఆర్ దృష్టిపెట్టి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, అలాగే జిల్లా అధ్యక్షులకు కొన్ని సూచనలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.


ఆ నిర్మాతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకో...???

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>