PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-jagan909a918d-f303-4041-a28d-e3d7144453ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-jagan909a918d-f303-4041-a28d-e3d7144453ce-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో జలవనరుల వివాదం అనేది తీవ్ర స్థాయిలో ఉంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఏపీ సిఎం వైయస్ జగన్ సమావేశమైన సరే ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారం మాత్రం కనబడదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు జలవనరుల విషయంలో అన్యాయం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఇక రాయలసీమ ఎతjagan,ycp,kcr,trs,ts;kcr;krishna river;jagan;andhra pradesh;telangana;rayalaseema;chief minister;aqua;letter;ranga reddy;central governmentకేసీఆర్ సర్కార్ కి సహకరిస్తున్నారా...? ఏపీ ప్రభుత్వం ఫైర్కేసీఆర్ సర్కార్ కి సహకరిస్తున్నారా...? ఏపీ ప్రభుత్వం ఫైర్jagan,ycp,kcr,trs,ts;kcr;krishna river;jagan;andhra pradesh;telangana;rayalaseema;chief minister;aqua;letter;ranga reddy;central governmentTue, 16 Mar 2021 20:10:00 GMTజల వివాదం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో జలవనరుల వివాదం అనేది తీవ్ర స్థాయిలో ఉంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఏపీ సిఎం వైయస్ జగన్ సమావేశమైన సరే ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారం మాత్రం కనబడదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు జలవనరుల విషయంలో అన్యాయం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి.

ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. పోతిరెడ్డిపాడు వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం దానిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం వంటివి జరిగాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై నిగ్గు తేల్చాల్సిన సమయం వచ్చిందని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయాలను తప్పుబడుతూ ఈ లేఖలో కీలక వ్యాఖ్యలు చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన తర్వాత కూడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సందర్శించారని నిలదీసింది. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులను వదిలేసి ఈ నెల  రెండో వారంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలా సందర్శిస్తారని నిలదీసింది. కేఆర్ఎంబీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటుందని ఏపీ నీటిపారుదల శాఖ మండిపడింది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్గించే నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి, భక్త రామదాసు, తుమ్మిళ్ల లిప్ట్ ఇరిగేషన్ పథకాలను తెలంగాణ చేపడుతోందని విమర్శించింది.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>