CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-latest-politics-rapec4c6838d-742c-4430-848f-d57b74fc116e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-latest-politics-rapec4c6838d-742c-4430-848f-d57b74fc116e-415x250-IndiaHerald.jpgభ‌ర్త‌ను క‌ట్టేసి అత‌డి క‌ళ్ల ముందే భార్య‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు ఐదుగురు దుండ‌గులు. ఈ దారుణ సంఘ‌ట‌న రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాలో దారుణం జరిగింది.తన కళ్ల ముందే భార్యను అత్యాచారం చేయడంతో అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి బాధితురాలికి తెలిసిన వాడే కావ‌డం గ‌మ‌నార్హం. స్వయాన ఆమెకు మరిది అవుతాడు. ఆమె మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారని పోలీసులు నిర్ధారించారు. బరన్ జిల్లాలో దంపతులు కాపురం ఉంటున్నారు. ఆలయానికి వెళ్లి బైక్‌పై తిరిగివస్తుండగా బరన్‌-అత్రు రాష్ట్ర రహదారిపrape;women;police;husband;woman;police station;traffic policeరాజ‌స్థాన్‌లో దారుణం.. భ‌ర్త‌ను క‌ట్టేసి క‌ళ్ల ముందే భార్య‌పై గ్యాంగ్ రేప్‌..రాజ‌స్థాన్‌లో దారుణం.. భ‌ర్త‌ను క‌ట్టేసి క‌ళ్ల ముందే భార్య‌పై గ్యాంగ్ రేప్‌..rape;women;police;husband;woman;police station;traffic policeTue, 16 Mar 2021 10:51:12 GMTభర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారని పోలీసులు నిర్ధారించారు. బరన్ జిల్లాలో దంపతులు కాపురం ఉంటున్నారు. ఆలయానికి వెళ్లి బైక్‌పై తిరిగివస్తుండగా బరన్‌-అత్రు రాష్ట్ర రహదారిపై ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. అక్కడ భర్తను బెదిరించి, భయపెట్టి దాడి చేశారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు.


అతడి ముందే ఆ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గురించి చెప్తే మీ పరువే పోతుందని, ఆలోచించుకోమని చెప్పి మరీ వెళ్లాడా నీచుడు. షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు.. తన భర్తతో కలిసి సర్దార్ పోలీస్ స్టేషన్ లో మరిది దినేష్ పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో మహిళ, ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఏద‌యితే అది అయింద‌ని బాధిత జంట ఆదివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.


నాలుగు రోజుల క్రితం జ‌రిగిన మ‌రో సంఘ‌ట‌న‌లో..  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నాలుగేండ్ల చిన్నారిపై ఆమె స‌వ‌తి తండ్రే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక బంధువు ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడిపై కేసు న‌మోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన ఒక మ‌హిళ మొద‌టి భ‌ర్త వ‌దిలేయ‌డంతో రెండేండ్ల క్రితం మ‌రో వ్య‌క్తిని వివాహం చేసుకుంది. అయితే అప్ప‌టికే ఆమెకు రెండేండ్ల కూతురు ఉన్న‌ది. ఇటీవ‌ల ఆమె రెండో భ‌ర్త చిన్నారిని పంట చేలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక ద్వారా విష‌యం తెలుసుకున్న ఆమె బంధ‌వు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. బాలికను వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆస్ప‌త్రికి పంపించారు.            




బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>