PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురం సీఐడి కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తుకు సహకరించేందుకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశం ఇచ్చారు. దర్యాప్తులో ఎట్టిపరిస్ధితుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఇచ్చారు. సిఆర్‌పిసి 41 ఎ(3) అండ్‌ సిఆర్‌పిసిలోని సెక్షన్‌ 4 కింద నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు సిఐడి డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ నోటీసులు జారీ చేసారు. నోటీసులు ఇచ్చి చంద్రబాబు వద్ద సంతకం తీసుకున్న డీఎస్పీ... సాక్ష్యాcbn,cid,ap;cbn;lokesh;tara;alla rama krishna reddy;jagan;nara lokesh;vijayawada;scheduled tribes;kanna lakshminarayana;court;mla;mangalagiri;tdp;lokesh kanagaraj;reddy;sajjala ramakrishna reddyనోటీసుల్లో చంద్రబాబుకి సిఐడీ చెప్పింది ఏంటీ...?నోటీసుల్లో చంద్రబాబుకి సిఐడీ చెప్పింది ఏంటీ...?cbn,cid,ap;cbn;lokesh;tara;alla rama krishna reddy;jagan;nara lokesh;vijayawada;scheduled tribes;kanna lakshminarayana;court;mla;mangalagiri;tdp;lokesh kanagaraj;reddy;sajjala ramakrishna reddyTue, 16 Mar 2021 13:10:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురం సీఐడి కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తుకు సహకరించేందుకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశం ఇచ్చారు. దర్యాప్తులో ఎట్టిపరిస్ధితుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఇచ్చారు. సిఆర్‌పిసి 41 ఎ(3) అండ్‌ సిఆర్‌పిసిలోని సెక్షన్‌ 4 కింద నోటీసులు  జారీ చేసారు. ఈ మేరకు సిఐడి డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ నోటీసులు జారీ చేసారు.

నోటీసులు ఇచ్చి చంద్రబాబు వద్ద సంతకం తీసుకున్న డీఎస్పీ... సాక్ష్యాధారాలను తారుమారు చేయకూడదని ఆదేశించారు. అవసరమైన సమయంలో సంబంధిత కోర్టుముందు హాజరుకావాలి అని స్పష్టం చేసారు. దర్యాప్తు అధికారి విధించే ఇతర షరతులకు లోబడి ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధం ఉన్న బాధితులను ఎవరినీ కూడా సంప్రదించకూడదు అని పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు దర్యాప్తు అధికారి పేర్కొన్నారు.  

ఇక దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది అని ఆయన ఎద్దేవా చేసారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు? అని ఆయన ప్రశ్నించారు. 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు అని స్పష్టం చేసారు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా,దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది అని అన్నారు.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>