PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టిన పరిస్థితి ఎక్కడా కనపడలేదు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలు ఆసక్తికరంగా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొన్ని కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు పార్టీ కూడా ఇబ్బందులు పడుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కనపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విషయంలో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ముఖ్యమంత్రి జగన్ మీద ఉంది. దీనిని పట్టించుకునే jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;rayalaseema;chief minister;ycp;janasena party;partyజగన్ ఈ పని చేసి తీరాల్సిందేజగన్ ఈ పని చేసి తీరాల్సిందేjagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;rayalaseema;chief minister;ycp;janasena party;partyTue, 16 Mar 2021 12:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టిన పరిస్థితి ఎక్కడా కనపడలేదు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలు ఆసక్తికరంగా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొన్ని కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు పార్టీ కూడా ఇబ్బందులు పడుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కనపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విషయంలో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ముఖ్యమంత్రి జగన్ మీద ఉంది.

దీనిని పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో ఎమ్మెల్యేలు కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో సమస్యలు ఎదుర్కొంటున్న సరే వాటిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకపోతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మద్యం పాలసీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది పెన్షన్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా పెన్షన్ అందించాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు జగన్ కు కొంత మంది ఎమ్మెల్యేలు లేఖలు కూడా రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో పరిస్థితులు బాగానే ఉన్నా సరే కొన్ని సమస్యలు అధికార వైసీపీ ఎదుర్కొంటోంది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ దీని మీద దృష్టి పెట్టకపోతే వాటిని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా ఇప్పుడు బలపడే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ కాస్త ఎక్కువ కష్టపడే అవకాశం ఉంది.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>