PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-income-tax-from-april-1c8a54f07-7f5a-4601-9ef0-c4d93246020a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-income-tax-from-april-1c8a54f07-7f5a-4601-9ef0-c4d93246020a-415x250-IndiaHerald.jpgకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2021లో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు చేశారు. ఈ మార్పుల వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయనే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ కొత్త ఆదాయపు నిబంధనల ప్రకారం..income tax, april 1, nirmala sitharaman;amala akkineni;rbi;minister;central governmentఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్నుఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్నుincome tax, april 1, nirmala sitharaman;amala akkineni;rbi;minister;central governmentMon, 15 Mar 2021 21:00:00 GMTకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2021లో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు చేశారు. ఈ మార్పుల వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయనే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ కొత్త ఆదాయపు నిబంధనల ప్రకారం.. 75 ఏళ్లు సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు చేసింది. ఐటీఆర్ దాఖలు చేయని వారిపై అధిక టీడీఎస్ వేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారిపై వడ్డీ పన్ను వర్తిస్తుందన్నారు. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎస్)లో అధిక విలువ కలిగిన డిపాజిటర్ల కచ్చితంగా పన్ను చెల్లించాలని పేర్కొంది. అలాగే రూ.2 లక్షల కంటే తక్కువగా సంపాదించేవారికి ఈ ప్రతిపాదన పనిచేయదని వెల్లడించారు. సీనియర్ సిటిజన్లకు పన్ను భారం తగ్గించడానికి 75 ఏళ్ల వయసు పైబడిన వారికి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు చేసుకోవచ్చన్నారు.

వ్యక్తిగత పన్ను చెల్లించిన వారికి ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు జారీ చేస్తామన్నారు. జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టీడీఎస్ తదితర వివరాలు పన్ను ఫారంలో తెలుపుతామన్నారు. లిస్టెడ్ సెక్యూరిటీల నుంచి లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల నుంచి వడ్డీ వాటి వల్ల రిటర్నుల దాఖలును మరింత సులభతరం చేయనున్నామని ఆమె తెలిపారు. వీటితోపాటు సెలవు ప్రయాణ రాయితీకి బదులుగా నగదుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె ప్రతిపాదించారు. ఎల్‌టీసీ పన్ను ప్రయోజనాలు పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతేడాది అమలులోకి తీసుకొచ్చిందన్నారు. కోవిడ్ కారణంగా ప్రయాణానికి ఆంక్షలు విధించినప్పుడు కేంద్రం ఈ స్కీంను తీసుకొచ్చిందన్నారు.


కాజల్ అగర్వాల్ ని సడన్ గా అక్కయ్య అని సంబోధించిన మంచు విష్ణు.. !!

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>