EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/cm-kcrd0f7ef83-3f0e-4e99-98f8-0adc0c3481ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/cm-kcrd0f7ef83-3f0e-4e99-98f8-0adc0c3481ae-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. గత కొంత కాలంగా ఆసక్తి కలిగిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతున్న పీఆర్సీ అంశం మరో సారి తెరమీదకు వచ్చింది. వాస్తవానికి గత కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటనకు సిద్ధమైనా.. ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రకటనకు బ్రేక్ పడింది. ఈలోపు సర్కార్ సమయాన్ని కూడా వృదా చేసింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో cm kcr;kcr;amala akkineni;telangana;mediaతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. !తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. !cm kcr;kcr;amala akkineni;telangana;mediaWed, 10 Mar 2021 18:20:05 GMTతెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. గత కొంత కాలంగా ఆసక్తి కలిగిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతున్న పీఆర్సీ అంశం మరో సారి తెరమీదకు వచ్చింది. వాస్తవానికి గత కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటనకు సిద్ధమైనా.. ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రకటనకు బ్రేక్ పడింది. ఈలోపు సర్కార్ సమయాన్ని కూడా వృదా చేసింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చకు దారితీసింది.


టీచర్లకు పీఆర్సీ అమలు విషయంలో మీడియా లో ఇటీవల అనేక కథనాలు వచ్చాయి. వారికి వేతన పెంపు ఉండదన్న ప్రచారం కూడా సాగడంతో టీచర్లలో ఆందోళన వ్యక్తమైంది. అయితే సీఎం ఈ విషయంపై స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. టీచర్లకు కూడా ఉద్యోగులతో పాటు పీఆర్సీని అమలు చేస్తామని సీఎం హమీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో పాటు ఉద్యోగలు పదవీ విరమణ వయస్సుపై సైతం సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతున్న విషయాన్ని సీఎం కెసిఆర్ వెల్లడించారు.


అంతేకాదు ఈ విషయం పై హామీ ఇచ్చినట్లు ఉద్యోగ నేతలు చెప్పుకొచ్చారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలోని ఉద్యోగులు ఫ్యామిలీ పెన్షన్ పై సైతం సీఎం స్పందించారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు ఎవరైనా సర్వీసులో ఉన్న సమయంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కోడ్ ముగిసిన అనంతరం ఈ అంశాలకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


ప్రతిరోజు పాలకూర ఆహారంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా.!!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>