Viralsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carccd5dbbb-e7c3-427f-bc1e-d927f81aec18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carccd5dbbb-e7c3-427f-bc1e-d927f81aec18-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారతదేశంలో కొన్ని సడలింపులను చేసారు. అయినప్పటికీ కరోనా ఇంకా తగ్గలేదు. దాని ఆనవాళ్లు ఇంకా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మన దేశంలో కరోనా వైరస్ ను జనాలు పట్టించుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. అలాగే లాక్ డౌన్ సూచనలు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా ఉనికి చాటుతోంది. ముఖ్యంగా యూకేలో పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడ ఇప్పటికీ కఠినమైన నిబంధనలు అమలులో ఉన్car;amala akkineni;dharma;prema;india;police;love;car;currency;lie;coronavirusకారులో ఉన్న ఓ ప్రేమ జంట కు జరిమానా...?కారులో ఉన్న ఓ ప్రేమ జంట కు జరిమానా...?car;amala akkineni;dharma;prema;india;police;love;car;currency;lie;coronavirusSun, 07 Mar 2021 05:00:00 GMTకరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారతదేశంలో కొన్ని సడలింపులను చేసారు. అయినప్పటికీ కరోనా ఇంకా తగ్గలేదు. దాని ఆనవాళ్లు ఇంకా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మన దేశంలో కరోనా వైరస్ ను జనాలు పట్టించుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. అలాగే లాక్ డౌన్ సూచనలు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా ఉనికి చాటుతోంది. ముఖ్యంగా యూకేలో పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడ ఇప్పటికీ కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో పోలీసులు సామాజిక దూరం పాటించమని వ్యక్తులకు జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలోనే ఒక జంట కారులోనే ఆ పని కానిస్తూ పోలీసులకు చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఏం చేశారు? ఇప్పుడు తెలుసుకుందాం.


యూకేలోని డెర్బీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ జంట ఎన్నాళ్ల తర్వాత కలిశారో ఏమో  కారులోనే ఏకాంత క్షణాలను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో పోలీసులు అటుగా వచ్చారు. రోడ్డుపక్కన ఆగివున్న కారు దానికదే కదలడంతో అనుమానం వచ్చి లోపలికి చూశారు. వాళ్లు చేస్తున్న పని చూసి ఛీ పాడు అనుకున్నారు. కానీ, విధి ధర్మంలో భాగంగా ఆ జంట పాడుపనికి అడ్డుతగిలారు.వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక ఆనందాన్ని పొందడం నేరం.


అయితే, పోలీసులు వారు చేస్తున్న పాడుపనికి ఎలాంటి జరిమానా విధించలేదు. పోలీసులు కారులోకి చూసేసరికి వారి శరీరాలపై నూలు పోగు కూడా లేదు. అయితే, పోలీసులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. లాక్‌డౌన్ సమయంంలో నిబంధనలు పాటించలేదనే కారణంతో వారికి చెరొక 200 పౌండ్ల జరిమానా విధించారు. అంటే ప్రస్తుత భారత కరెన్సీ విలువ ప్రకారం మొత్తం రూ.40 వేలు జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది.


పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>