PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు వెనుకడుగు వేస్తున్నారు అనే భావన ముఖ్యమంత్రి జగన్ లో ఎక్కువగా ఉన్నది. తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సరైన తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో వెనుకడుగు వేయడంపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని ఒక్కమాట కూడా అనని ఎమ్మెల్యేలు ఎంపీల జాబితాను తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మంత్రులు కూడా ఆ మాట మాట్లాడటం లేదని దీనివల్ల తెలుగుదేశం పార్టీ కాస్త స్పీడ్ గys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;government;uttarandhra;rayalaseema;chief minister;local language;ycp;party;mantraపాపం... జగన్ ని వేధిస్తున్న సమస్య ఇదే...?పాపం... జగన్ ని వేధిస్తున్న సమస్య ఇదే...?ys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;government;uttarandhra;rayalaseema;chief minister;local language;ycp;party;mantraWed, 24 Feb 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు వెనుకడుగు వేస్తున్నారు అనే భావన ముఖ్యమంత్రి జగన్ లో ఎక్కువగా ఉన్నది. తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సరైన తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో వెనుకడుగు వేయడంపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని ఒక్కమాట కూడా అనని ఎమ్మెల్యేలు ఎంపీల జాబితాను తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మంత్రులు కూడా ఆ మాట మాట్లాడటం లేదని దీనివల్ల తెలుగుదేశం పార్టీ కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తుందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ప్రభావం చూపించింది. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని గ్రహించలేని చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మంత్రుల మీద చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రులు పెద్దగా కనపడటం లేదు. తెలుగుదేశం గతంలో కంటే కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని తెలుసుకోలేని చాలామంది మంత్రులు సోషల్ మీడియాలో ఉండటంలేదు. కొంతమంది మంత్రులకు అయితే అభిమానులు మెయింటైన్ చేస్తున్న ఖాతాలు మినహా వ్యక్తిగతంగా ఒక్క ఖాతా కూడా లేదు అని దీనిపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారని వైసీపీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికారులు మాట కూడా వినడం లేదని అధికారులు చెప్పిన సరే పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి.


బ్రేకింగ్ : కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్ కేసర్ విద్యార్థిని ఆత్మహత్య.!

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>