PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర రాభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో నానా ఇబ్బందులు పెడుతుంది. 12వ తారీకు వచ్చిన సరే చాలా మంది ఉద్యోగులకు జీతాలు పడలేదనే ఆవేదన ఉంది. పెన్షన్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. చాలా మంది మాజీ ఉద్యోగులు పెన్షనys jagan;amala akkineni;jagan;andhra pradesh;chief minister;central governmentఉద్యోగులను జగన్ దూరం చేసుకుంటున్నారా...?ఉద్యోగులను జగన్ దూరం చేసుకుంటున్నారా...?ys jagan;amala akkineni;jagan;andhra pradesh;chief minister;central governmentFri, 12 Feb 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఏ  రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర రాభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో నానా ఇబ్బందులు పెడుతుంది. 12వ తారీకు వచ్చిన సరే చాలా మంది ఉద్యోగులకు జీతాలు పడలేదనే ఆవేదన ఉంది. పెన్షన్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది.

చాలా మంది మాజీ ఉద్యోగులు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్న సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారికి పెన్షన్లు ఇవ్వడం లేదు. దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమాలు చేయడం ద్వారా ఏ ఉపయోగం లేదని అంటున్నారు. దీని వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగజారే పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువగా వడ్డీలకు సరి పోతుందని ఆవేదన కూడా చాలా మంది లో ఉంది. ఆర్థిక శాఖ అధికారులు ప్రతి నెల కూడా సర్దుబాటు చేయలేక నానా భాధలు పడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అసలు డబ్బులు లేవని కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇస్తే మినహా  రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. రాజకీయంగా కూడా దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేని విధంగా తాను అమలు చేస్తున్నా అని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెప్పుకుంటున్న సరే ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఉద్యోగులు కూడా నానా బాధలు పడుతున్నారు అని అర్ధమవుతుంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ఏమో గాని ఈ కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.


బ్రేకింగ్: రేవంత్ తాజా బాంబ్

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>