PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam-ycp-chandrababubcce2702-ad52-4adf-8329-668475011849-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam-ycp-chandrababubcce2702-ad52-4adf-8329-668475011849-415x250-IndiaHerald.jpgప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ టీడీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. టీడీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అధికార పార్టీలో చేరిపోయారు.చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.kuppam ycp chandrababu;cbn;raj;thirtha;tiru;ram madhav;రాజీనామా;district;peddireddy ramachandra reddy;chittoor;tirupati;chittor;srikalahasti;kuppam;panchayati;mandalam;chief minister;minister;husband;tdp;local language;ycp;research and analysis wing;chandragiri;punganur;madanapalle;chevireddy bhaskarareddy;nagari;partyకుప్పంలో వైసీపీ హవా!కుప్పంలో వైసీపీ హవా!kuppam ycp chandrababu;cbn;raj;thirtha;tiru;ram madhav;రాజీనామా;district;peddireddy ramachandra reddy;chittoor;tirupati;chittor;srikalahasti;kuppam;panchayati;mandalam;chief minister;minister;husband;tdp;local language;ycp;research and analysis wing;chandragiri;punganur;madanapalle;chevireddy bhaskarareddy;nagari;partyFri, 12 Feb 2021 21:55:29 GMTముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తొలి విడత జరిగిన ఎన్నికల్లో వైసీపీ దాదాపు 80 శాతం పంచాయతీలు గెలుచుకుంది. రెండో విడతకు సంబంధించి వందకు పైగానే పంచాయతీలు ఏకగ్రీవంగా వైసీపీ వశమయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో 87 పంచాయతీలుండగా రెండు మినగా మిగితా గ్రామాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు.

       ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ టీడీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి.
టీడీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అధికార పార్టీలో చేరిపోయారు.చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.కుప్పంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్థానికులు టీడీపీకి గట్టి షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

      చంద్రబాబు మొదటిసాగి గెలిచిన చంద్రగిరి నియోజకవర్గంలో  టీడీపీ ముఖ్య నేతలంతా  ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. మొత్తం 10 పంచాయతీల్లోనూ విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో రామచంద్రాపురం మండలం పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్ధమవుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

     చిత్తూరులో గురువారం కొందరు టీడీపీ జిల్లా, మండల నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మరి కొందరు పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక జిల్లా రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నట్లు చెబుతున్నారు.పుంగనూరు, తంబళ్లపల్లె పరిధిలో టీడీపీ ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోయింది. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, పలమనేరు పరిధిలోని అన్ని మండలాల్లోనూ పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు వైసీపీలో చేరారు.




రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా సెట్ అయ్యిందో తెలుసా..?

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>