Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgహైకోర్టు జడ్డీలపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దాదాపు వంద మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందులో తీవ్రమైన వాటిపై ప్రస్తుతం సీబీఐ ముందుగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు పంపుతోంది. ఇదే క్రమంలో ఆమంచికి కూడా నోటీసులు పంపింది. ఆమంచి వివరణతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు సీబీఐ సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు జడ్డీలపై వ్యాఖ్యల కేసులో సీబీఐ విచారణకు హాజరవుతున్న తొలి వైసీపీ నేత కూడా ఆమంచే కావడamanchi krishna mohan;india;high court;media;cbi;mla;war;chirala;ycpఆమంచి కృష్ణమోహన్‌ విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు.....!!!ఆమంచి కృష్ణమోహన్‌ విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు.....!!!amanchi krishna mohan;india;high court;media;cbi;mla;war;chirala;ycpThu, 11 Feb 2021 22:12:18 GMTఆమంచి కృష్ణమోహన్‌ విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు.....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..
హైకోర్టు జడ్డీలపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దాదాపు వంద మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందులో తీవ్రమైన వాటిపై ప్రస్తుతం సీబీఐ ముందుగా విచారణ జరుపుతోంది.

ఏపీలో గతంలో హైకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య కోల్డ్‌ వార్ సాగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఐడీ ఇచ్చిన నివేదికతో సంతృప్తి చెందని హైకోర్టు ఈ కేసును సీబీకి అప్పగించింది.

హైకోర్టు జడ్లీలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు ఈ నెల 6న హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. అయితే ఆ రోజు వ్యక్తిగత పనుల కారణంగా మినహాయింపు ఇవ్వాలని ఆమంచి కోరారు. దీంతో ఆయన్ను రేపు విశాఖలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. రేపు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు ఆమంచి సిద్ధమవుతున్నారు.

హైకోర్టు జడ్డీలపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దాదాపు వంద మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందులో తీవ్రమైన వాటిపై ప్రస్తుతం సీబీఐ ముందుగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు పంపుతోంది. ఇదే క్రమంలో ఆమంచికి కూడా నోటీసులు పంపింది. ఆమంచి వివరణతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు సీబీఐ సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు జడ్డీలపై వ్యాఖ్యల కేసులో సీబీఐ విచారణకు హాజరవుతున్న తొలి వైసీపీ నేత కూడా ఆమంచే కావడం విశేషం.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>