PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-amaravtic9fe9455-b893-4aec-b1a7-006a7a950b82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-amaravtic9fe9455-b893-4aec-b1a7-006a7a950b82-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఘనంగా అమలు చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేసినా సరే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికలలో పరిస్థితులు చాలా భిన్నంగా కనిపించాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో వైసిపి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ ఫలితాలలో చాలా ఘోరంగా వెనుకబడి ఉందని చెప్పాలి. మెజారిటీ స్థానాలలో నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ఇప్పుడు వైసీపీ ని కాస్త ఇబ్బంది పెట్టే అంశంగా చెప్jagan;kcr;amala akkineni;tiru;telugu desam party;jagan;andhra pradesh;telugu;tirupati;chief minister;husband;local language;ycp;dookudu;partyజగన్ కేసీఆర్ లా గుడ్డిగా వెళ్ళారా...?జగన్ కేసీఆర్ లా గుడ్డిగా వెళ్ళారా...?jagan;kcr;amala akkineni;tiru;telugu desam party;jagan;andhra pradesh;telugu;tirupati;chief minister;husband;local language;ycp;dookudu;partyWed, 10 Feb 2021 23:15:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఘనంగా అమలు చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేసినా సరే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికలలో పరిస్థితులు చాలా భిన్నంగా కనిపించాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో వైసిపి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ ఫలితాలలో చాలా ఘోరంగా వెనుకబడి ఉందని చెప్పాలి. మెజారిటీ స్థానాలలో నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ఇప్పుడు వైసీపీ ని కాస్త ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రజల వద్దకు వెళ్ళే విషయంలో వైసీపీ దూకుడుగా ఉన్నా సరే ప్రజలు ఓటు వేసే విషయంలో మాత్రం విపక్షాలకు మద్దతు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా మారిన అంశంగా చెప్పుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా ప్రజల్లో ప్రభావం చూపించ లేదు అనే విషయాన్ని జగన్ ఎప్పటికైనా తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా పావులు కదిపా.

 కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలకు లేదనే చెప్పాలి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ పెద్దగా ప్రభావం చూపించ లేక పోవచ్చు అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వైసిపి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందా లేదా అనేది కూడా కష్టంగానే ఉంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు కాదు ప్రజలకు కావాల్సింది అని ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోవాలని సూచిస్తున్నారు.



దారుణం : విద్యార్థినిపై అత్యాచారం.. తర్వాత రోడ్డుపై నగ్నంగా..?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>