PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaf45fc2a6-f58f-45e6-9129-f6124d38bd64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaf45fc2a6-f58f-45e6-9129-f6124d38bd64-415x250-IndiaHerald.jpgఏపిలో నిన్నటివరకు పంచాయితీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. రెండు పెద్ద పార్టీలు బరిలో దిగాయి.మొదటి నుంచి రసాభాసగా జరిగిన ఈ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నిన్నటితో ముగింపు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన పోలింగ్ వాటి ఫలితాలు నిన్ననే వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎలాగైనా విజయాన్ని సాధిస్తామని టీడీపీ ధీమాతో ఉంది. ఆ మొండి వైఖరి నిన్నటితో అటక ఎక్కింది. అయితే ఎక్కడైతే టీడీపీ వస్తుందో అనుకున్న నియోజక వర్గాల్లో వైసీపీ జెండాను ఎగుర వేసింది. టీడీపీ పాగా వేస్తుందని అనుకున్న ప్రాంతాల్లో కూడా వైసీపీ జెండాను ఎగురవnimmagadda;nageshwara rao akkineni;district;kadapa;village;mangalagiri;tdp;ycp;chief commissioner of elections;akkineni nageswara raoనిమ్మగడ్డ కు సొంత ఊరిలో చుక్కెదురు.. షాకిచ్చిన వైసీపీ..నిమ్మగడ్డ కు సొంత ఊరిలో చుక్కెదురు.. షాకిచ్చిన వైసీపీ..nimmagadda;nageshwara rao akkineni;district;kadapa;village;mangalagiri;tdp;ycp;chief commissioner of elections;akkineni nageswara raoWed, 10 Feb 2021 08:00:00 GMTటీడీపీ ధీమాతో ఉంది. ఆ మొండి వైఖరి నిన్నటితో అటక ఎక్కింది. అయితే ఎక్కడైతే టీడీపీ వస్తుందో అనుకున్న నియోజక వర్గాల్లో వైసీపీ జెండాను ఎగుర వేసింది. టీడీపీ పాగా వేస్తుందని అనుకున్న ప్రాంతాల్లో కూడా వైసీపీ జెండాను ఎగురవేసింది. మొత్తంగా చూసుకుంటే టీడీపీకి గట్టి షాక్ తగిలిందని అర్థమవుతుంది.


రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం మేరకు టీడీపీ మద్దతు దారులు 300కు పైగా పంచాయతీల్లో గెలుపొందారని తెలిపారు. పోటీ నువ్వా-నేనా అన్నట్లుందని పేర్కొన్నారు. అనంతపురం,చిత్తూరు, కడప తప్ప మిగిలిన జిల్లాల్లో టీడీపీ వైసీపీ కి గట్టి పోటీని ఇచ్చిందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తి మిగిలిందని పేర్కొన్నారు.


ఇది ఇలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత ఊరి లో మాత్రం వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం లోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన గృహం ఉన్న వార్డు లో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీ మెజారిటీ తో  గెలుపొందారు. గ్రామ సర్పంచ్‌ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సొంత వార్డులో వైఎస్సార్‌ సీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీ తో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.. మొత్తంగా చూసుకుంటే వైసీపీ జెండా రెపె రెపలాడింది..




ప్రజల్లో కనుమరుగైన వైసీపీ నేతలు... ఇదే కొంప ముంచుతుంది...?

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>