PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బాగా అమలు చేస్తున్న సరే అవి ప్రజలకు అందించే విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. వైసిపి కార్యకర్తలు నేతలు కొందరికి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను కొంతమందికి అందించడం పట్ల వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి ఉంది. గతంలో పార్టీ కోసం పని చేసిన చాలా మంది కార్యకర్తలకు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో అన్యాయం జరుగుతుంది. సోషల్ మీys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;chief minister;ycp;partyజగన్ కు దండం పెట్టేస్తున్న కార్యకర్తలుజగన్ కు దండం పెట్టేస్తున్న కార్యకర్తలుys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;chief minister;ycp;partySun, 07 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బాగా అమలు చేస్తున్న సరే అవి ప్రజలకు అందించే విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. వైసిపి కార్యకర్తలు నేతలు కొందరికి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను కొంతమందికి అందించడం పట్ల వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి ఉంది. గతంలో పార్టీ కోసం పని చేసిన చాలా మంది కార్యకర్తలకు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో అన్యాయం జరుగుతుంది.

సోషల్ మీడియాలో పార్టీ కోసం ఉద్యోగాలు వదిలేసి పని చేసిన పరిస్థితి గతంలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలు కూడా వారికి అందుబాటులో ఉండటం లేదు. కనీసం వారి కష్టాలను కూడా అర్ధం చేసుకునే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఎన్నో విమర్శలు వస్తున్న సరే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.  వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయకపోతే నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

అయితే ఇప్పటికే కొంత మంది కార్యకర్తలు పార్టీకి దూరం జరుగుతున్నారని సమాచారం. సోషల్ మీడియాలో పనిచేసి నానా ఇబ్బందులు పడి...  ఇప్పటికీ తమకు న్యాయం జరగకపోవడం తో ఎంతో కొంత మంది కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే విమర్శలు చేస్తున్నాయి. దీనివలన భవిష్యత్తులో ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కార్యకర్తలు దూరం అయితే పార్టీ భవిష్యత్తులో మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవచ్చు అనే భావన ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైసీపీని కాపాడుకోవాలంటే ప్రధానంగా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కార్యకర్తలను జగన్ పట్టించుకోకపోవడం అలాగే వైసిపి నేతలు కూడా పట్టించుకోకపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.


మంచం మీద ప్రచారం చేస్తున్న అభ్యర్ధి.. కారణం తెలిస్తే !

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>