PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shivaji5d5a6b16-a58f-42af-b6bc-0209b158f8ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shivaji5d5a6b16-a58f-42af-b6bc-0209b158f8ed-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఇప్పటికే పలువురు రాజకీయనాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు. ఇక ఈ అంశం పై 2019లో ఆపరేషన్ గరుడ అంటూ సంచలన విషయాలు భయట పెట్టిన నటుడు శివాజీ తాజాగా స్పందించారు. శివాజీ మాట్లాడుతూ..."ఆంధ్ర అనే పేరు ప్రధాని కి నచ్చడం లేదు అని అందుకే ఆంధ్రా బ్యాంక్ తీసేసి మరో బ్యాంక్ లో కలిపేసారు..దేశం మొత్తం గుజరాతీ అయిపోతుంది. జాతి పీతshivaji;modi;india;jagan;amaravati;andhra pradesh;gujarat - gandhinagar;mohandas karamchand gandhi;kadapa;vishakapatnam;bank;prime minister;gujarathi;chatrapathi shivaji;sivajiభారత్ గుజరాత్ అవుతుంది..జాతిపిత మోడీ..శివాజీ సంచలన వ్యాఖ్యలు..!భారత్ గుజరాత్ అవుతుంది..జాతిపిత మోడీ..శివాజీ సంచలన వ్యాఖ్యలు..!shivaji;modi;india;jagan;amaravati;andhra pradesh;gujarat - gandhinagar;mohandas karamchand gandhi;kadapa;vishakapatnam;bank;prime minister;gujarathi;chatrapathi shivaji;sivajiSat, 06 Feb 2021 21:30:49 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఇప్పటికే పలువురు రాజకీయనాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు. ఇక ఈ అంశం పై 2019లో ఆపరేషన్ గరుడ అంటూ సంచలన విషయాలు భయట పెట్టిన నటుడు శివాజీ తాజాగా స్పందించారు. శివాజీ మాట్లాడుతూ..."ఆంధ్ర అనే పేరు ప్రధాని కి నచ్చడం లేదు అని అందుకే ఆంధ్రా బ్యాంక్ తీసేసి మరో బ్యాంక్ లో కలిపేసారు..దేశం మొత్తం గుజరాతీ అయిపోతుంది. జాతి పీత మోడీ ఆయన ఆధ్వర్యంలోనే ఆంధ్ర కనిపించకూడదు అదే వల్ల టార్గెట్. ప్రత్యేక హోదా కోల్పోయామని వాళ్ళునుకుంటున్నారు. అంత లేదు అది మా హక్కు. అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఏ దశలో ఉందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ను ఇంత అవమానకరంగా అన్యాయం చేస్తున్నా భరిస్తున్నాం. అమరావతి రైల్వే లైనుకు వెయ్యి రూపాయలు కేటాయించారు. మీరు ఎమైపో యారు అని మీరు అడగొచ్చు. ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారు. జగన్ ఏం చేస్తారని వెయిట్ చేస్తున్నా. నా వాదన అప్పుడు ఇప్పుడు ఒకటే. ఆంద్రప్రదేశ్ నుండి ప్రతిదీ తరలిపోతుంటే భావి తరాలకు మీకు ఏం ఇవ్వబోతున్నారు అన్నదే నా ప్రశ్న . అమ్మ వాడి ఇస్తున్నారు. దానింగురించి నేను మాట్లాడదలుచుకోలేదు. చంద్రబాబు జగన్ పదవులు అనుభవిస్తుంటే రాష్ట్ర భవిష్యత్ ఎంటన్నది నా ప్రశ్న. 2019లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఒక వ్యక్తి నాకు చెప్పాడు. ఏదో తేడాగా ఉందని అప్పుడు దానిపై ఫోకస్ పెట్టా. అప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కు ఇవ్వబోతున్నారని తెలిసింది. దాంతో అప్పుడే నేను స్టేట్ మెంట్ ఇచ్చాను. దానిలో భాగంగానే అన్ని విషయాలను భయట పెట్టాను. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తే అగ్ని గుండం అయ్యేది. కానీ.ఏపీలో ఎం బతుకుల్లో అర్థం కావడం లేదు. ఆంధ్రులుగా దేనికి గర్వపడాలి. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చూసుకుంటా అంటే ఎలా? 2000 ఎకరాలు పొక్సో కు ఇవ్వబోతుంటే దాన్ని అందులో పని చేసే ఉద్యోగులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఇస్తే గొడవ అవుతుందని వేరే కంపెనీలకు ఇస్తున్నారు. ప్రవేటు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి 4వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. దాని విలువ ఇప్పుడు. లక్షా పదహరువేల కోట్లు దాన్ని మళ్ళీ నాలుగు వేల కోట్లకు అమ్ముతే ఎలా. ఎవరి భూమి ఎవరికి అమ్ముతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోనే నాణ్యమైన స్టీల్ ను తయారు చేస్తుంది. 2016 లో విశాఖ ఉక్కు కంపెనీకి వెయ్యి కోట్ల లాభం వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు నష్టాలు వస్తున్నాయని నేను కనుక్కుంటే మనకు ఇనుప ఖనిజం గనులు లేవు. ప్రైవేటుకు తక్కువ ధరకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎక్కువ ధరకు ముడి ఖనిజాన్ని అమ్ముతున్నారు." అంటూ శివాజీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై స్పందించారు.


పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>