PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో చాలా వరకు వైసీపీ ఎంపీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి వైసీపీ ఎంపీలు సమర్థవంతంగా తీసుకొని వెళ్లలేక పోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు రావచ్చు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లో కూడా వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. దీని కారణంగా వైసీపీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అనే విషయం చెప్పవచ్చును. అయితే ఎంపీల విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు. రాష్ట్రంలోysrcp;delhi;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;government;media;chief minister;parliment;central government;ycp;parliament;partyజగడ్డ: వైసీపీ ఎంపీలు ఏపీలోనే హీరోలా...?జగడ్డ: వైసీపీ ఎంపీలు ఏపీలోనే హీరోలా...?ysrcp;delhi;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;government;media;chief minister;parliment;central government;ycp;parliament;partyWed, 03 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో చాలా వరకు వైసీపీ ఎంపీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి వైసీపీ ఎంపీలు సమర్థవంతంగా తీసుకొని వెళ్లలేక పోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు రావచ్చు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లో కూడా వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. దీని కారణంగా వైసీపీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అనే విషయం చెప్పవచ్చును. అయితే ఎంపీల విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలను అలాగే ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించే  విషయంలో ఎంపీలు ఘోరంగా విఫలమవుతున్నారు. మీడియా సమావేశాలు పెట్టి కూడా విమర్శలు చేయలేకపోతున్నారు. ఢిల్లీలో ఉన్న చాలా మంది ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడానికి కూడా ప్రయత్నాలు చేయటం లేదు. మాట్లాడితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేకపోతే మరి కొందరు ఎంపీలు మినహా పెద్దగా ఎవరూ కూడా పార్లమెంటులో మాట్లాడకపోవటంతో ఇప్పుడు వైసీపీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎంపీలు మాత్రం కేంద్రానికి భయపడి విమర్శలు చేయడం లేదు.

గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చాలా మంది మాట్లాడటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంను నేరుగా విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు. దీంతో రాష్ట్రంలో మాత్రమే వైసీపీ ఎంపీల మీడియా ముందు కనపడుతున్నారని ఢిల్లీ వెళ్తే మాత్రం ఎందుకు పనికిరాకుండా పోతున్నారు అని అంటున్నారు. పార్లమెంట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి గట్టిగా ప్రస్తావించక పోతే మాత్రం కేంద్ర ఇలాగే వ్యవహరిస్తోందని అంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్యలు ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శల కారణంగా రాష్ట్రంలో సమస్యలు జాతీయ స్థాయిలో వెళ్ళేవి.


జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

జగడ్డ : బాబోరికి పెరిగిపోతున్న గెలుపు ధీమా...రీజన్ అదే ....?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>