Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gowthem-gambheer-sensational-comments-on-indian-team9c93426e-cfd3-40a5-bf77-e462ef62c21c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gowthem-gambheer-sensational-comments-on-indian-team9c93426e-cfd3-40a5-bf77-e462ef62c21c-415x250-IndiaHerald.jpgఫిబ్రవరి 5వ తేదీ నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య స్వదేశంలో టెస్ట్ సిరీస్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ఈ టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ టోర్నీ ముగియగానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా సిరీస్లు ఆడింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే, టి20 సిరీgambhir;gautham new;gautham;rani;cricket;audi;india;australia;england;gautam gambhir;february;chepaukవాళ్లు మనల్ని ఓడించలేరు.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?వాళ్లు మనల్ని ఓడించలేరు.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?gambhir;gautham new;gautham;rani;cricket;audi;india;australia;england;gautam gambhir;february;chepaukTue, 02 Feb 2021 10:00:00 GMTఫిబ్రవరి 5వ తేదీ నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య స్వదేశంలో టెస్ట్ సిరీస్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ఈ టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఐపీఎల్ టోర్నీ ముగియగానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా సిరీస్లు ఆడింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే, టి20 సిరీస్ లలో ఒక సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు ఆ తరువాత టెస్ట్ సిరీస్ లో వీరోచిత పోరాటం చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే భారత జట్టు ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిపోయింది.  ఇక ప్రస్తుతం జరగబోయే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భారత్ ఎలా రాణించ బోతుంది అనేదానిపై భారత ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఇరు దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ భారత క్రికెట్ గురించి ఆటగాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్.



 ఇక తాజాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి చెపాక్ స్టేడియం వేదికగా జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుపై ఇంగ్లాండ్ జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. సొంతగడ్డపై భారత జట్టును గెలవాలి అంటే బలమైన స్పిన్  దళం ఉండాలని ఇంగ్లాండ్ జట్టు లో కొంతమంది అనుభవం గల ఆటగాళ్ళు ఉన్నప్పటికీ భారత బ్యాట్స్మెన్స్  వారిని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటారు అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడం మరింత బలంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్.


బడ్జెట్ 2021 : కేంద్రం ఆ కొత్త పథకం పై ఎందుకంత ఫోకస్ ..

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>