PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-ghmc39ec458f-fbf9-4def-94bf-aad72096bf58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-ghmc39ec458f-fbf9-4def-94bf-aad72096bf58-415x250-IndiaHerald.jpgఅబద్ధాలు చెప్పడం లో మోదీ,కేసీఆర్ ఒకరిని మించిన వారు ఒకరు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు అని ఆయన ఆరోపించారు. గతంలో బీహార్ కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు .. ఏమైంది ..? అని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ,కేసీఆర్ లకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. జమిలీ ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా విడిపోవడం ఖాయం అని ఆయన అన్నారు. అధ్యక్షడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం పrevanth reddy;kcr;revanth;tara;vidya;india;narendra modi;revanth reddy;congress;mp;bihar;prime minister;parliment;minister;central government;reddy;criminalదేశం చీలిపోతుంది... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుదేశం చీలిపోతుంది... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుrevanth reddy;kcr;revanth;tara;vidya;india;narendra modi;revanth reddy;congress;mp;bihar;prime minister;parliment;minister;central government;reddy;criminalMon, 01 Feb 2021 18:09:21 GMTమోదీ,కేసీఆర్ ఒకరిని మించిన వారు ఒకరు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు అని ఆయన ఆరోపించారు. గతంలో బీహార్ కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు .. ఏమైంది ..? అని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ,కేసీఆర్ లకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. జమిలీ ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా విడిపోవడం ఖాయం అని ఆయన అన్నారు.

అధ్యక్షడు  కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం పడవు అని ఆయన వెల్లడించారు. అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే .. దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారు అని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికలు జరగగానే .. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది అని ఆయన హెచ్చరించారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుంది అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారు అని ఆయన నిలదీశారు.

మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గింది అని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రాధాన్య కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాదివారికే కట్టబెడుతున్నారు అని ఆయన అన్నారు. ట్యాక్స్ అత్యధికంగా  కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారే .. కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయి అని, దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమీలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని అని ఆయన పేర్కొన్నారు. లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్ లోనే మాట్లాడుతాను  అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గం .. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని ఆయన డిమాండ్ చేసారు.


ఏపి నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు..

బడ్జెట్ 2021: దేశ ప్రజల కరోనా వ్యాక్సినేషన్ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయింపు

కార్తీకదీపం మౌనిత అస్సలు పేరేంటో తెలుసా..? ఈమె గురించి ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ సీజన్ 5..అప్పుడే వీళ్ళు సెలెక్ట్ అయ్యారా ?

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>