Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలలో ఎంత అల్లకల్లోలం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా పాకిపోయి శరవేగంగా పంజా విసిరిన సమయంలో అంత ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది అనే విషయం తెలిసిందే. ఈ వైరస్ గురించి మొదట శాస్త్రవేత్తలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇక ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శరవేగంగా ఈ వైరస్ పై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇక ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో ముఖ్యపాత్ర వహించారు. కరోనా వైరస్ వెcorona;amala akkineni;coronavirus;panjaaఒకే ఒక్క కరోనా కేసు.. అయినా లాక్ డౌన్.. ఎక్కడో తెలుసా..?ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా లాక్ డౌన్.. ఎక్కడో తెలుసా..?corona;amala akkineni;coronavirus;panjaaMon, 01 Feb 2021 10:20:00 GMTపంజా విసిరిన సమయంలో అంత ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది అనే విషయం తెలిసిందే. ఈ వైరస్ గురించి మొదట శాస్త్రవేత్తలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇక ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  శరవేగంగా ఈ వైరస్ పై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇక ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో ముఖ్యపాత్ర వహించారు.  కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే.


 లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చి ఇక కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అన్ని దేశాలు నడుంబిగించాయి. ప్రస్తుతం అన్ని దేశాలలో కూడా అన్లాక్ మార్గదర్శకాలు కొనసాగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే పలు దేశాలలో ఇప్పటికీ కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని నగరాలు ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించిన ప్పటికీ ఆయా నగరాల్లో  మాత్రంఒక్క కేసు కూడా నమోదు కాకుండా అక్కడి అధికారులు ఎన్నో చర్యలు చేపట్టారు.  ఇటీవలే ఆస్ట్రేలియాలోని ఒక నగరంలో ఒకే ఒక్క కరుణ కేసు వెలుగులోకి రావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే లాక్ డౌన్ విధించింది.



 ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఇటీవలే ఒకే ఒక్క కరోనా కేసు వెలుగుచూసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం  లాక్ డౌన్ విధించి ఆంక్షలను అమలులోకి తెచ్చింది. ఓ హోటల్ సిబ్బంది లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వెంటనే లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక మరో నాలుగు రోజుల పాటు లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా స్కూళ్ల  పునఃప్రారంభం కూడా వాయిదా వేసింది ప్రభుత్వం.


వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>