PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsef4ae0f4-87c2-4de4-aea8-a3502d791ff0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsef4ae0f4-87c2-4de4-aea8-a3502d791ff0-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమరానికి మూడు వారాల గడువు ఉంది. ఏపీలో అధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో జరుగుతున్న ప్రతీ పరిణామం కూడా కేంద్రం తెలుసుకుంటోందని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం ఎన్నికల సంఘం సంఘర్షించుకోవడం వల్ల జరుగుతున్న అనర్ధాలను కూడా జాగ్రత్తగా గమనిస్తోంది అంటున్నారు. jagan-nimmagadda-elections;kumaar;raj;panchayati;governor;letter;central government;racchaజగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?jagan-nimmagadda-elections;kumaar;raj;panchayati;governor;letter;central government;racchaMon, 01 Feb 2021 15:07:12 GMTపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమరానికి మూడు వారాల గడువు ఉంది. ఏపీలో అధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో జరుగుతున్న ప్రతీ పరిణామం కూడా కేంద్రం తెలుసుకుంటోందని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం ఎన్నికల సంఘం సంఘర్షించుకోవడం వల్ల జరుగుతున్న అనర్ధాలను కూడా జాగ్రత్తగా గమనిస్తోంది అంటున్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం రాజ్ భవన్ నుంచి ఎప్పటికపుడు తనకు కావాల్సిన సమాచారం తెప్పించుకుంటోందని అంటున్నారు. ఏపీలో గవర్నర్ ఇపుడు కీలకంగా మారుతున్నాయి. ఆయన ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్యవర్తిగా  వ్యవహరిస్తూ సర్దిచెబుతున్నా కూడా వివాదం మాత్రం ఎక్కడా చల్లారడంలేదు. మరో వైపు చూస్తే ఏపీలో పరిణామాలను కేంద్రం నిశితంగానే అధ్యయనం చేస్తోంది అంటున్నారు.

ఇక ప్రభుత్వం తనకు ఏ మాత్రం సహకరించడంలేదని నిమ్మగడ్డ గవర్నర్ కి లేఖ రాసినా ఇప్పటిదాకా దాని మీద స్పందన లేకపోవడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఏపీలో మరో మూడు వారాలలో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. ఈలోగానే జరగాల్సిన  రచ్చ అంతా సాగుతోంది. మరో వైపు చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాలను తప్పనిసరిగా ప్రభుత్వం పాటించేలా చూడాలని కోరుతున్నారు.

గవర్నర్ దీని మీద ఏం చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. అయితే గవర్నర్ ప్రతీ విషయాన్ని కేంద్రానికి నివేదిస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూస్తూంటే తన ఆదేశాలను పాటించని ప్రభుత్వం మీద కోర్టు ధికక్రణ పిటిషన్ నిమ్మగడ్డ వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో పరిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు అక్కడి గెలుపు ఓటముల కంటే కూడా ఈ పరిణామాలే ఏపీని వేడెక్కిస్తున్నాయి. అంతే కాదు ఎక్కువ ఆసక్తిని కూడా కలిగిస్తున్నాయి అంటున్నారు. చూడాలి మరి ఇవి ఎటు దారితీస్తాయో ఏమిటో.








ఖమ్మంలో ఖి"లేడీ"...పనిమనిషి పై అత్యాచారం ఆపై

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>