PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicscd76c78a-8d32-434c-a910-2c37009486d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicscd76c78a-8d32-434c-a910-2c37009486d5-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు మద్య రగడ ఇప్పుడే అగేలా కనిపించడం లేదు. గత ఏడాది కాలంగా స్థానిక ఎన్నికల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు మద్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేంతలా రాజకీయ వివాదం రాజుకుంటూనే ఉంది. అయితే ఎన్నికల విషయంలో జగనోరి ప్రబుత్వమే పంతనికి పోతుంది అనేది అందరికీ తెలిసిన భాహిర్గత వాస్తవం. జగనోరు ఎన్నికల వాయిదాకు ఎన్ని వ్యూహాలు రచించినప్పటికి అన్నీ వైపులా కూడా చుక్కెదురైంది. అయినప్పటికి జగనోరి వైకరి ఏమాత్రం మారడం లేదు. ఓవైపు ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నిర్వహణను ap politics;view;cbn;kumaar;v vijayasai reddy;andhra pradesh;botcha satyanarayana;rajya sabha;peddireddy ramachandra reddy;king;governor;letter;local language;central government;ycp;reddy;party;mantra;rekha vedavyasజగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!ap politics;view;cbn;kumaar;v vijayasai reddy;andhra pradesh;botcha satyanarayana;rajya sabha;peddireddy ramachandra reddy;king;governor;letter;local language;central government;ycp;reddy;party;mantra;rekha vedavyasSat, 30 Jan 2021 20:17:56 GMT ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు మద్య రగడ ఇప్పుడే అగేలా కనిపించడం లేదు. గత ఏడాది కాలంగా స్థానిక ఎన్నికల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు మద్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేంతలా రాజకీయ వివాదం రాజుకుంటూనే ఉంది. అయితే ఎన్నికల విషయంలో జగనోరి ప్రబుత్వమే పంతనికి పోతుంది అనేది అందరికీ తెలిసిన భాహిర్గత వాస్తవం. జగనోరు ఎన్నికల వాయిదాకు ఎన్ని వ్యూహాలు రచించినప్పటికి అన్నీ వైపులా కూడా చుక్కెదురైంది. అయినప్పటికి జగనోరి వైకరి ఏమాత్రం మారడం లేదు. ఓవైపు ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నిర్వహణను వేగవంతం చేస్తూ ఉండగా మరోవైపు జగనోరు ఎన్నికలకు అడ్డుకట్ట  వేయాలని చూస్తున్నారు.

ఇటీవల మంత్రులు పెద్దిరెడ్డి రామచంరరెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్ర బాబుకు తొత్తులా మరాడని, ఎన్నికల కమిషనర్ పదవిలో ఉండడానికి అనర్హుడని ఇంకా పలు వ్యాఖ్యలతో నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా నిమ్మగడ్డ గవర్నర్ కు లేఖ రాశారు. అందులో ఆయా మంత్రులు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అనే లక్ష్మణ రేఖ దాటరాని వారిపై చర్యలు తిసుకోవాలని లేఖలో వ్యాఖ్యానించారు.

దీనికి కౌంటర్ ఎటాక్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో ఈ నోటీసులను స్పీకర్ కు అందజేశారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.


జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!

శృతిహాసన్ గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>