PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd40dcce3-89a5-4e8f-94a5-2ee5dc41cd1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd40dcce3-89a5-4e8f-94a5-2ee5dc41cd1f-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నామినేషన్లు ఈరోజు ప్రారంభం అయ్యాయి..నిన్నటి వరకు నామినేషన్లు వస్తాయా? లేదా ఏకగ్రీవం అనే సంగతి ఆసక్తికరంగా మారింది. పలు జిల్లాల్లో ఏకీగ్రీవం పై చర్చలు జరిగాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ అంశం పై ఓ రేంజులో చర్చలు జరిపారు. ఇక ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా జీవో ఆర్టీ నెం. 34ని విడుదల చేసింది. గతంలో 2013 నాటి జీవో నెం. 1274ని సవరణ చేశారు.jagan-nimmagadda-elections;tiru;andhra pradesh;peddireddy ramachandra reddy;tirupati;rayalaseema;panchayati;mla;minister;population;husband;tdp;gift;local language;ycpజగడ్డ: తన చిత్తూరు ఇలాకాలో పెద్దిరెడ్డి సంచలనం.. ఏకంగా ఎన్ని ఏకగ్రీవాలంటే ?జగడ్డ: తన చిత్తూరు ఇలాకాలో పెద్దిరెడ్డి సంచలనం.. ఏకంగా ఎన్ని ఏకగ్రీవాలంటే ?jagan-nimmagadda-elections;tiru;andhra pradesh;peddireddy ramachandra reddy;tirupati;rayalaseema;panchayati;mla;minister;population;husband;tdp;gift;local language;ycpFri, 29 Jan 2021 11:16:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నామినేషన్లు ఈరోజు ప్రారంభం అయ్యాయి..నిన్నటి వరకు నామినేషన్లు వస్తాయా? లేదా ఏకగ్రీవం అనే సంగతి ఆసక్తికరంగా మారింది. పలు జిల్లాల్లో ఏకీగ్రీవం పై చర్చలు జరిగాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ అంశం పై ఓ రేంజులో చర్చలు జరిపారు. ఇక ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా జీవో ఆర్టీ నెం. 34ని విడుదల చేసింది. గతంలో 2013 నాటి జీవో నెం. 1274ని సవరణ చేశారు.



రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. గతంలో 2 వేల లోపు పంచాయతీలను ప్రత్యేకంగా విభజించలేదు.అలాగే 2001 నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహం అందిస్తారు.5001 నుంచి 10 వేల జనాభా వున్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల నగదు ప్రోత్సాహం అందుతుంది.ఏకగ్రీవాల ద్వారా పంచాయతీలకు ఎన్నికలు జరగడాన్ని ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.


ఈ నేపథ్యంలో చంద్ర బాబు సొంత జిల్లాలో టీడీపీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని అర్థమవుతుంది. జిల్లాలోని నియోజక వర్గాలు ఏకగ్రీవానికి మొగ్గు చూపుతుండటం విశేషం.పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుదల చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పలువురు మాజీ సర్పంచ్ లు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికలు పూర్తి కాగానే ఆయా పంచాయతీలకు నిధులు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాలని స్థానిక సంస్థల ప్రతినిధిగా పనిచేసిన పలివెల వీరబాబు అన్నారు.తిరుపతి లో వైసీపీ ఎమ్మెల్యే లతో పంచాయతీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సదుం నియోజక వర్గంలో 15 కు 15 ఏకగ్రీవం అయ్యాయని తెలుస్తుంది.




కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం కరెక్టేనా?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>