PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda2fedc15c-e9f6-4730-a42f-3dd8d27b612b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda2fedc15c-e9f6-4730-a42f-3dd8d27b612b-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయతీ ఎన్నికలు ఆపాలని జగన్ సర్కారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన భంగపడిన వేళ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించారు. అసలే ప్రభుత్వ అధికారుల చేతిలో ఇటీవల అవమానపడ్డాడన్న కోపమో ఏమో కానీ.. వస్తూ వస్తూనే బ్యాటింగ్ ప్రారంభించేశారు. మొన్న తాను మీటింగ్‌కు పిలిచినా రాని పంచాయతీ శాఖ ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు. అంతే కాదు.. మొన్న వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఒక్కరూ రాలేదు కదా.. అందుకే రేపు మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు nimmagadda;kumaar;gautham new;gautham;krishna;jagan;andhra pradesh;panchayati;court;minister;election commission;chief commissioner of elections;reddy;partyబ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?బ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?nimmagadda;kumaar;gautham new;gautham;krishna;jagan;andhra pradesh;panchayati;court;minister;election commission;chief commissioner of elections;reddy;partyTue, 26 Jan 2021 07:00:00 GMTఏపీ పంచాయతీ ఎన్నికలు ఆపాలని జగన్ సర్కారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన భంగపడిన వేళ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించారు. అసలే ప్రభుత్వ అధికారుల చేతిలో ఇటీవల అవమానపడ్డాడన్న కోపమో ఏమో కానీ.. వస్తూ వస్తూనే బ్యాటింగ్ ప్రారంభించేశారు. మొన్న తాను మీటింగ్‌కు పిలిచినా రాని పంచాయతీ శాఖ ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు.

అంతే కాదు.. మొన్న వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఒక్కరూ రాలేదు కదా.. అందుకే రేపు మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు  ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకావాల్సిందే. అంతే కాదు.. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా పాల్గొంటారు.

ఈ మీటింగ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎస్ ఈసీ చర్చించారు. పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై చర్చిస్తారు. పంచాయతీల్లో భద్రతా పరమైన అంశాలపై  సమావేశంలో చర్చిస్తారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిస్తారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై  కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేస్తారు.  

సుప్రీంకోర్టులోనూ భంగపాటు ఎదురుకావడంతో జగన్ సర్కారు చేసేదేమీలేక ఎన్నికలకు సిద్ధమైపోయింది. అందుకే మంత్రి పెద్దిరెడ్డి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ బదిలీ అయ్యారని  ప్రకటించేశారు. ఎస్ ఈ సీ ఏం బదిలీలు చేసుకున్నా.. ఏం చేసుకున్నా మేము పట్టించుకోమన మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. పార్టీ సింబల్ లేకపోయినా 90 శాతం పైగా సర్పంచిలు మా పార్టీ వారు గెలుస్తారన్న ధీమా ఉందన్నారు పెద్ది రెడ్డి. ఎస్ ఈసీ  అనుకున్నంత మాత్రాన  ప్రజల్లో మాపై ఉన్న అభిప్రాయం మారదంటున్నారు పెద్దిరెడ్డి.




ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వ వాదన మరీ ఇంత పేలవంగానా ?

షర్మిల ప్రకటనతో మరిన్ని అనుమానాలు - అంటే ఏదో ఉన్నట్టేగా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>