PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-success-on-fighting-on-govt-0a58bd80-b8bc-428f-ae8a-998807e911f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-success-on-fighting-on-govt-0a58bd80-b8bc-428f-ae8a-998807e911f4-415x250-IndiaHerald.jpgఅయితే పవన్ వచ్చాక గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేన కేడర్ యాక్టివ్ అయింది. వారు మంత్రులని వీక్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వారిపై గెలవకపోయినా పరోక్షంగా అయినా దెబ్బకొట్టాలని అనుకుంటున్నారు. మామూలుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పవన్ సొంత సామాజికవర్గం కాపు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడున్న కాపు ఓటర్లు టీడీపీ వైపు పెద్దగా మొగ్గుచూపరు. అదే వైసీపీకి బాగా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో రెండుచోట్ల జనసేన అభ్యర్ధులు పోటీలో ఉండి, ఓ 20 వేల ఓట్లుpawan kalyan;pawan;nani;kodali nani;pawan kalyan;bharatiya janata party;amarnath cave temple;krishna river;jagan;janasena;2019;perni nani;air;cheque;letter;tdp;ycp;janasena party;party;mantraఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?pawan kalyan;pawan;nani;kodali nani;pawan kalyan;bharatiya janata party;amarnath cave temple;krishna river;jagan;janasena;2019;perni nani;air;cheque;letter;tdp;ycp;janasena party;party;mantraWed, 13 Jan 2021 08:58:00 GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్, జగన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్న కొడాలి నాని, పేర్ని నానిల టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ మధ్య కృష్ణా జిల్లాలో గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్, మంత్రులపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. శతకోటి లింగాల్లో బోడి లింగాలు అని కామెంట్ కూడా చేశారు. అటు ఇద్దరు మంత్రులు కూడా పవన్‌పై తీవ్రంగానే విరుచుకుపడ్డారు.

ఇలా కొన్నిరోజులు నానీలు, జనసేన పార్టీ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే పవన్ వచ్చాక గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేన కేడర్ యాక్టివ్ అయింది. వారు మంత్రులని వీక్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వారిపై గెలవకపోయినా పరోక్షంగా అయినా దెబ్బకొట్టాలని అనుకుంటున్నారు. మామూలుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పవన్ సొంత సామాజికవర్గం కాపు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు.

ఇక్కడున్న కాపు ఓటర్లు టీడీపీ వైపు పెద్దగా మొగ్గుచూపరు. అదే వైసీపీకి బాగా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో రెండుచోట్ల జనసేన అభ్యర్ధులు పోటీలో ఉండి, ఓ 20 వేల ఓట్లు చీల్చితే ఇద్దరు నానీలకు డ్యామేజ్ జరగొచ్చని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మచిలీపట్నంలో జనసేన అభ్యర్ధి పోటీలో ఉండటం వల్లే, పేర్ని నాని స్వల్ప మెజారిటీతో కొల్లు రవీంద్రపై గెలిచారు. అయితే గుడివాడలో జనసేన అభ్యర్ధి పోటీ నుంచి తప్పుకోవడంతో కొడాలికి ప్లస్ అయింది. అందుకే దాదాపు 17 వేల మెజారిటీ తెచ్చుకున్నారు.

ఒకవేళ జనసేన అభ్యర్ధి పోటీలో ఉంటే, ఓట్లు చీలి కొడాలికి కాస్త నష్టం జరిగేది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గాలి ఉంది కాబట్టి వైసీపీకి పెద్దగా డ్యామేజ్ జరగలేదు. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి గుడివాడ, మచిలీపట్నం బరిలో ఉంటే ఓట్లు చీలిపోవడం గ్యారెంటీ. కాబట్టి ఇద్దరు నానీలకు పవన్‌తో పెద్ద ఇబ్బందే ఉందని చెప్పొచ్చు. మరి వీరిలో ఎవరికి చెక్ పడుతుందో చూడాలి.




ఆర్ ఆర్ ఆర్ వద్దు... ఆచార్య ముద్దు అంటున్న చరణ్.

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>