Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pranitha-subhash-special-mass-song-with-raviteja7fc32697-fe9e-4267-99b8-e36fd5134c0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pranitha-subhash-special-mass-song-with-raviteja7fc32697-fe9e-4267-99b8-e36fd5134c0b-415x250-IndiaHerald.jpgఅయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రస్తుతం హిందువులందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలిసిందే. దశాబ్దాలపాటు పోరాటం చేసి సుప్రీంకోర్టులో ఇక రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంతో విజయం సాధించారు కోట్ల మంది హిందువులు. ఈ క్రమంలోనే శరవేగంగా రామమందిర నిర్మాణం చేపట్టేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే 1,100 కోట్ల తో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు అటు అయోధ్య రామమందిర ట్రస్టు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇక మూడేళ్ల సమయం లో శరవేtollywood;nidhi;tollywood;court;heroine;central government;supreme court;ayodhya;hindusఅయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?tollywood;nidhi;tollywood;court;heroine;central government;supreme court;ayodhya;hindusWed, 13 Jan 2021 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే 1,100 కోట్ల తో  రామ మందిర నిర్మాణం చేపట్టేందుకు అటు అయోధ్య రామ మందిర ట్రస్టు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే.



 ఇక మూడేళ్ల సమయం లో శరవేగంగా రామ మందిర నిర్మాణం పూర్తి చేసి హిందువుల కల  నెరవేర్చేందుకు రామ మందిర్ ట్రస్ట్ శరవేగంగా కసరత్తులు చేస్తుంది.  ఇకపోతే ప్రస్తుతం రామ మందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా వివరాలు వెల్లువెత్తుతున్నాయి అన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. అధికారుల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా భారీగా రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా కుల మత భేదం లేకుండా ఎంతో సామరస్యంగా హిందువులే కాదు ముస్లింలు కూడా రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించింది. అయోధ్య రామ మందిరానికి లక్షల విరాళం అందిస్తున్నట్లు ఇటీవలే హీరోయిన్ ప్రణీత ప్రకటించింది. ఈ మొత్తాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామమందిరం నిధి కి  పంపింది ప్రణీత. ప్రజలందరూ ముందుకు వచ్చి రామమందిర నిర్మాణం కోసం విరాళాలు అందించాలి అంటూ ఈ సందర్భంగా కోరింది హీరోయిన్ ప్రణీత.


స్నేహితులను ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకండి..నమ్మితే ఇదే జరుగుతుంది..

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>