PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది అనే చెప్పాలి. రాజకీయంగా బండి సంజయ్ దెబ్బకు తెరాస పార్టీ అనేక పరిణామాలను చాలా తక్కువ సమయంలోనే ఎదుర్కొంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు ఈ మధ్య కాలంలో సంచలనంగా మారాయి. ఇక పోలీసుల స్పీడ్ పై కూడా బిజెపి నేతలు కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే చెప్పాలి. తాజాగా బిజెపి కార్యకర్తల మీద జనగామ జిల్లాలో దాడి జరిగింది. జనగామ ఘటనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్bandi sanjay, bjp, ts;kcr;jayanthi;bharatiya janata party;telangana rashtra samithi trs;police;janagama;party;jayamడీజీపీ... దమ్ముంటే అడ్డుకో... బండి సంజయ్ వార్నింగ్డీజీపీ... దమ్ముంటే అడ్డుకో... బండి సంజయ్ వార్నింగ్bandi sanjay, bjp, ts;kcr;jayanthi;bharatiya janata party;telangana rashtra samithi trs;police;janagama;party;jayamTue, 12 Jan 2021 18:35:03 GMTభారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది అనే చెప్పాలి. రాజకీయంగా బండి సంజయ్ దెబ్బకు తెరాస పార్టీ అనేక పరిణామాలను చాలా తక్కువ సమయంలోనే ఎదుర్కొంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు ఈ మధ్య కాలంలో సంచలనంగా మారాయి. ఇక పోలీసుల స్పీడ్ పై కూడా బిజెపి నేతలు కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే చెప్పాలి. తాజాగా బిజెపి కార్యకర్తల మీద జనగామ జిల్లాలో దాడి జరిగింది.

జనగామ ఘటనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. విచక్షణ రహితంగా బీజేపీ కార్యకర్తల లాఠీఛార్జ్ చేసిన సీ.ఐపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. లేకపోతే ఏ రూపంలోనైనా డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. దమ్ముంటే అడ్డుకో అని ఆయన సవాల్ చేసారు. రేపు చలో జనగామ కు పిలుపునిచ్చారు ఆయన. రాష్ట్రంలో పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదు అని స్పష్టం చేసారు. కానీ బీజేపీ కార్యకర్తల రక్తాన్ని చవిచూస్తున్న కొంతమంది పోలీసు అధికారులకు తగిన బుద్ధి చెపుతాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

వారిని ఒదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో గడిలా పాలన అంతం అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎస్, డిజిపిలకే సీఎం కేసీఆర్ తో మాట్లాడే స్వేచ్ఛ లేదు అని అన్నారు. సీఎం కేసీఆర్ కొడుకును తీసుకొని వచ్చి విపు చింతపండు చేస్తే ఆ బాధ తెలుస్తుంది అని అన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపోకొనివ్వకపోవడం దారుణం అని అన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కి రాని సీఎం కేసీఆర్ కు మహనీయుల విలువ ఎలా తెలుస్తుంది అని మండిపడ్డారు. జనగామ సీఐ పై చర్యలకు డీజీపీకి- సీఎం కేసీఆర్ కు 24 గంటల డెడ్ లైన్ విధించారు.


టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>