PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి వాస్తవాలు తెలియడం లేదనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ప్రజలకు పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా సమావేశాల్లో కూడా ఆయన ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని కొంతమంది చెప్పే మాట. రాజకీయంగా సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాలను ప్రధానంగా హైలెట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనbandi sanjay;kcr;amala akkineni;bhavana;bharatiya janata party;media;chief minister;partyబండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయంబండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయంbandi sanjay;kcr;amala akkineni;bhavana;bharatiya janata party;media;chief minister;partyMon, 11 Jan 2021 10:00:00 GMTముఖ్యమంత్రి కేసీఆర్ కి వాస్తవాలు తెలియడం లేదనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ప్రజలకు పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా సమావేశాల్లో కూడా ఆయన ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని కొంతమంది చెప్పే మాట. రాజకీయంగా సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాలను ప్రధానంగా హైలెట్ చేస్తూ వస్తుంది.

ఈ నేపథ్యంలోనే సంక్షేమ కార్యక్రమాలలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో బండి సంజయ్ ఇప్పటికే కొన్ని నివేదికలు కూడా భారతీయ జనతా పార్టీ నేతలతో తెప్పించుకున్నారని అంటున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సంక్షేమ కార్యక్రమాలలో తీవ్రస్థాయిలో అధికారులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ నేతలు అవినీతి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రధానంగా కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ ఆసరా పింఛన్ల వ్యవహారాల్లో కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. లేని వారికి కూడా ఇస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అధికారుల పాత్ర విషయంలో కూడా బిజెపి నేతలు సీరియస్ గానే  ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలను బండి సంజయ్ పదేపదే విమర్శించే ప్రయత్నం కూడా ఈ మధ్య కాలంలో చేస్తూ వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం సంక్షేమ కార్యక్రమాలలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలకు సంబంధించి త్వరలోనే ఒక త్రిసభ్య కమిటీ వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏ నియోజకవర్గాల్లో  అయితే అవినీతి జరుగుతుందో... ఆయా నియోజకవర్గాల్లో విచారణ చేసి అధికారుల పాత్ర అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నేతల పాత్ర ఉంటే ఖచ్చితంగా తనకు నివేదిక ఇవ్వాలని వారి మీద చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.


పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>