PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి దెబ్బకు ఇప్పుడు తెరాస పార్టీ నానా ఇబ్బందులు పడుతుంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో తెరాస పార్టీని ఎదుర్కోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ఆయన మరింత స్పీడ్ పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఓటమి బిజెపికి అన్ని విధాలుగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల మీద బండి సంజయ్ ఫోకస్ చేసారు. ఢిల్లీకి పోయివచ్చాక కేసీఆర్ కు భయం పట్టుకుందిbandi sanjay;kcr;tarun;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;narendra modi;chief minister;party;tarun kumar;mantraమళ్ళీ కేసీఆర్ ని టార్గెట్ చేసిన బండి... ఢిల్లీ వెళ్లి వచ్చాక...!మళ్ళీ కేసీఆర్ ని టార్గెట్ చేసిన బండి... ఢిల్లీ వెళ్లి వచ్చాక...!bandi sanjay;kcr;tarun;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;narendra modi;chief minister;party;tarun kumar;mantraSat, 09 Jan 2021 18:43:53 GMTబిజెపి దెబ్బకు ఇప్పుడు తెరాస పార్టీ నానా ఇబ్బందులు పడుతుంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో తెరాస పార్టీని ఎదుర్కోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ఆయన మరింత స్పీడ్ పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఓటమి బిజెపికి అన్ని విధాలుగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల మీద బండి సంజయ్ ఫోకస్ చేసారు.

ఢిల్లీకి పోయివచ్చాక కేసీఆర్ కు భయం పట్టుకుంది  అని ఆయన అన్నారు. కేసీఆర్ ఢిల్లీకి పోయివచ్చాక కొత్త డ్రామా ఆడుతుండు అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకునేందుకే కొత్త డ్రామాకు తెరలేపాడు  అని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని భయం పట్టుకుంది  అని విమర్శించారు. వరంగల్ స్మార్ట్ సిటీ నిధులు ఏమయ్యాయ్ చెప్పలేదు అని ఆయన నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆరే ఇప్పటి వరకు ఇవ్వలేదు జాతీయ హెదా ఎలా ఇస్తారు అని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే జాతీయ హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారు అని ఆయన ఆరోపించారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ తుగ్ కూడా మీడియాతో మాట్లాడారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా మోదీ అభివృద్ధి చేస్తున్నారు అని ఆయన అన్నారు. పేదల అభ్యున్నతి మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కుటుంబం తెలంగాణను దోచుకుంటోంది అని ఆరోపించారు. కేసీఆర్ తీరుతో అమరుల త్యాగాలకు అర్థంలేకుండా పోయింది అని అన్నారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్నారు అని విమర్శించారు. బంగారు తెలంగాణ చేయడానికి రూట్ మ్యాప్ ఉందా అని నిలదీశారు. బంగారు తెలంగాణ కాదు.. బీమారి తెలంగాణ గా మార్చారు అని మండిపడ్డారు.


తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్!

భారత భూభాగంలోకి చైనా సైనికుడు.. ఆర్మీ అధికారులు కీలక నిర్ణయం..?

జగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?

కేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారు

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>