PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay451d02cc-3232-4b6e-bcc3-e33e712f32c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay451d02cc-3232-4b6e-bcc3-e33e712f32c0-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు కూడా వెనక్కు తగ్గారు. ఢిల్లీ పర్యటన కి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో వెనకడుగు వేయడంతో టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ చాలా బలంగా ఉన్నారు. అయినా సరే భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో ఆయన గతంలో మాదిరిగా ఇప్పుడు లేకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉందిbandi sanjay;kcr;ktr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;district;minister;partyబండి సంజయ్ అలా తిడుతున్నా తెరాస ఎందుకు సైలెంట్...?బండి సంజయ్ అలా తిడుతున్నా తెరాస ఎందుకు సైలెంట్...?bandi sanjay;kcr;ktr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;district;minister;partyWed, 06 Jan 2021 09:30:00 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు కూడా వెనక్కు తగ్గారు. ఢిల్లీ పర్యటన కి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో వెనకడుగు వేయడంతో టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ చాలా బలంగా ఉన్నారు. అయినా సరే భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో ఆయన గతంలో మాదిరిగా ఇప్పుడు లేకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయినా  సరే ఆయనను టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ కూడా విమర్శించడం లేదు. వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన బండి సంజయ్ తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ బండి సంజయ్ వ్యాఖ్యలకు దీటుగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ కూడా స్పందించిన పరిస్థితి లేదు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.

చాలా వరకు కూడా మంత్రి వర్గం అసలు విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు. సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు బయటకు కనబడటంలేదు. మంత్రి కేటీఆర్ కూడా భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి సీఎం కేసీఆర్ భయపడే సైలెంట్ గా ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం.


అమెరికా జనాభాను దాటేసిన ఎస్బిఐ కస్టమర్ల సంఖ్య.. ఎంతో తెలుసా..?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>