PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది పనితీరు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. వైసిపి బలంగా ఉన్నా సరే చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఇప్పుడు సీఎం జగన్ చాలా వరకు వారిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతాపార్టీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;smart phone;government;media;chief minister;ycp;party;mantraవైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?ys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;smart phone;government;media;chief minister;ycp;party;mantraWed, 06 Jan 2021 19:09:15 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది పనితీరు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. వైసిపి బలంగా ఉన్నా సరే చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఇప్పుడు సీఎం జగన్ చాలా వరకు వారిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతాపార్టీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని ఇబ్బంది పెట్టినందుకు అన్ని విధాలుగా కూడా సిద్ధమైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.

మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం త్వరలోనే కొంత మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కార్యాలయంకి పిలిచే అవకాశాలు ఉన్నాయని వారి పనితీరుకు సంబంధించి నివేదికను కూడా సీఎం జగన్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. మంత్రులు కూడా సరిగా పనిచేయటం లేదని అంటున్నారు.

దీనితో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను అలాగే ఉంచి నియోజకవర్గంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకు రాకపోవడంతో సీఎం జగన్ కూడా కొంత మంది ఎమ్మెల్యేలకు నేరుగానే ఫోన్ చేసినట్లు కూడా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా లేరు అని ప్రచారం జరిగింది. దీనితో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ముందుకు అడుగులు వేస్తున్నారు.


నీ నోట్లో పంచదారపొయ్యా...భారతీయులకి ఏమి గుడ్ న్యూస్ చెప్పావయ్యా..!!

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>