PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం వేరు... క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం వేరు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా కీలకంగా మారాయి. ఏ దేశంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను మనదేశంలో ప్రభుత్వం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రజలకు ఆర్థిక తోడ్పాటు అందించడానికి ప్రభుత్వాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద భారంగా ఇవి మారాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏమిటనys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;chief minister;ycp;ammavodi;manadesamఏపీ ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?ఏపీ ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;chief minister;ycp;ammavodi;manadesamTue, 05 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద భారంగా ఇవి మారాయి.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏమిటనేది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారులను తగ్గించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. రైతు భరోసా, అమ్మఒడి  అలాగే మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉన్న వాటికి తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల కమిటీని కూడా నియమించే  అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది.

దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలంటున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక రకమైన ఆసక్తి ఉంది. ఈ కార్యక్రమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అప్పులు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే గనక భవిష్యతు లో కొనసాగితే రాష్ట్రం మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటి అనేది చూడాలి. ఇక ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే ప్రజలు జగన్ కు మద్దతు ఉన్నా సరే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. ప్రతి ఒక్కరికి కూడా 70 వేలకు అప్పులు ఉన్న సంగతి తెలిసిందే. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.p


ఎన్టీఆర్‌కు ర‌ష్మిక షాక్‌... ఆ కార‌ణంతోనే నో చెప్పేసిందా..!

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>