Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం ఉన్న మనిషి కరువై మృగాలుగా మారిపోతున్న మనుషులు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా దారుణంగా సొంత వారి ప్రాణాలను సైతం కిరాతకంగా తీసేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సొంత వారి నుంచి కూడా రక్షణ కరువవుతోంది అని ప్రతిక్షణం భయపడుతూ బతికే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటనే జరిగింది. వృద్ధాప్యంలో తమను చేరదీసి బాగా చూసుకుంటాడు అనmurder;manu;nageshwara rao akkineni;krishna river;district;police;krishna district;local language;father;nagayalanka;akkineni nageswara raoదారుణం : పేగు తెంచుకుని పుట్టిన కొడుకే ప్రాణం తీశాడు..?దారుణం : పేగు తెంచుకుని పుట్టిన కొడుకే ప్రాణం తీశాడు..?murder;manu;nageshwara rao akkineni;krishna river;district;police;krishna district;local language;father;nagayalanka;akkineni nageswara raoWed, 30 Dec 2020 10:27:10 GMT

 వృద్ధాప్యంలో తమను చేరదీసి బాగా చూసుకుంటాడు అని ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకు ఏకంగా తల్లిదండ్రుల పాలిట యమకింకరుడు గా మారిపోయాడు.  తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడే తల్లిదండ్రులపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కొడితే తమను చిత్రహింసలకు గురి చేస్తూ దాడికి పాల్పడడంతో బరువెక్కిన హృదయంతో ఆ తల్లిదండ్రులు బాధపడుతున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.



 కని పెంచిన తల్లిదండ్రులను బాగోగులు చూడకుండా ఏకంగా దారుణంగా కుమారుడు తల్లిదండ్రుల పై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం లో చోటుచేసుకుంది. వీర రాఘవయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రుల పై గొడ్డలి కర్రతో దాడి చేశాడు.  ఇక వృద్ధులైన తల్లిదండ్రులను ఎటు తప్పించుకోలేని దీన స్థితిలో ఉండటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనలో తల్లి  అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి నాగేశ్వరరావు తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే స్థానికులుతీవ్ర గాయాలపాలైన నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు.  తన భార్యతో గొడవలు కారణంగానే వీరరాఘవయ్య తల్లిదండ్రుల పై దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రష్మి గౌతమ్‌కు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..!?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>