PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/peoplelikechikenbiryaniorder2d14510f-591b-4004-8a66-c823d4151731-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/peoplelikechikenbiryaniorder2d14510f-591b-4004-8a66-c823d4151731-415x250-IndiaHerald.jpgప్రజలు నాన్ వెజ్ తెగ తినేస్తున్నారు. ఎక్కువగా చికెన్ బిర్యానీ ఆన్ లైన్ ఆర్డర్ చేశారు. నోటికి రుచిగా ఉండేందుకు బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. కరోనా సమయంలో చికెన్ కు డిమాండ్ పెరిగింది. డెలివరీ పద్ధతి పెరగడంతో ఇంటికే ఆర్డర్ పెడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిం చిన తరుణంలో ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలకు డిమాం డ్‌ పెరిగింది. ప్రజలు అత్యధికంగా బిర్యానీ ఆర్డర్ చేశారు. వెజ్‌, చికెన్‌, మటన్‌ ఇలా పలు రకాల బిర్యానీలను ఆర్డర్‌ చేశారు. సెకనుకు ఒకటి కంటే ఎక్కు వ బిర్యానీలకు ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ సంస్birynai;jyothi;mumbai;delhi;january;chicken;office;april;march;swiggyచికెన్ బిర్యానీ తెగ తినేశారుచికెన్ బిర్యానీ తెగ తినేశారుbirynai;jyothi;mumbai;delhi;january;chicken;office;april;march;swiggyFri, 25 Dec 2020 09:03:18 GMTచికెన్ బిర్యానీ  తెగ తినేశారు
ప్రజలు నాన్ వెజ్ తెగ తినేస్తున్నారు.  ఎక్కువగా చికెన్ బిర్యానీ ఆన్ లైన్ ఆర్డర్ చేశారు. నోటికి రుచిగా ఉండేందుకు బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. కరోనా సమయంలో చికెన్ కు డిమాండ్ పెరిగింది.  డెలివరీ పద్ధతి పెరగడంతో ఇంటికే ఆర్డర్ పెడుతున్నారు.  
కరోనా మహమ్మారి విజృంభిం చిన తరుణంలో ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలకు డిమాం డ్‌ పెరిగింది. ప్రజలు అత్యధికంగా  బిర్యానీ ఆర్డర్ చేశారు.  వెజ్‌, చికెన్‌, మటన్‌ ఇలా పలు రకాల బిర్యానీలను ఆర్డర్‌ చేశారు.  సెకనుకు ఒకటి కంటే ఎక్కు వ బిర్యానీలకు ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ సంస్థ వార్షిక గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు వచ్చిన లక్షలాది ఆర్డర్లను విశ్లేషించారు. 3 లక్షల మందికి పైగా కొత్త వినియోగదారులు స్విగ్గీ ద్వారా తొలిసారి చికెన్‌ బిర్యానీనే ఆర్డర్‌ చేయడం విశేషం. ఒక్క వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసేలోపు 6 చికెన్‌ బిర్యానీల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. మొత్తానికి భారతీయులు అత్యంత ఇష్టపడిన ఆహార పదార్థం ‘చికెన్‌ బిర్యానీ’ అని తేల్చారు. జనవరి-మార్చి మధ్యలో ఆఫీసులతో పోలిస్తే ఇళ్లకు ఐదు రెట్లు ఎక్కువగా ఆహార పదార్థాలను డెలివరీ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే నెల ల్లో ఇళ్లకు డెలివరీలు 9 రెట్లు పెరగడం విశేషం. అలాగే లాక్‌డౌన్‌ తర్వాత 2 లక్షల పానీపూరీలను కూడా స్విగ్గీ డెలివరీ చేసింది. బలవర్ధకమైన ఆహార పదార్థాల కోసం ఆగస్టులో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో ‘స్విగ్గీ హెల్త్‌ హబ్‌’ను ప్రారంభించగా.. ఢిల్లీవాసులు ఎక్కువగా ఆర్డర్ చేశారు.  


టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>