PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani3d2a4dd3-6b8c-48f9-8ce1-ca7ffc146f9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani3d2a4dd3-6b8c-48f9-8ce1-ca7ffc146f9d-415x250-IndiaHerald.jpgభారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రకంపనలు మొదలైయ్యాయి .. ఇప్పటికే చాలా మంది యూకే నుంచి భారత్ కి రావడం, వారికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో అందరిలోనూ మళ్లీ టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలోనూ కరోనా 2.0 కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు.alla nani;nani;delhi;india;godavari river;andhra pradesh;district;east;east godavari;chief minister;minister;reddy;rajahmundry;coronavirusరాజమండ్రి కొత్త వైరస్ పై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్య మంత్రిరాజమండ్రి కొత్త వైరస్ పై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్య మంత్రిalla nani;nani;delhi;india;godavari river;andhra pradesh;district;east;east godavari;chief minister;minister;reddy;rajahmundry;coronavirusThu, 24 Dec 2020 16:41:30 GMTభారత్ కి రావడం, వారికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో అందరిలోనూ మళ్లీ టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్  రాజమండ్రిలోనూ కరోనా 2.0 కలకలం  రేగింది. ఈ వ్యవహారంపై ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు.

ఇక వివరాలలోకి వెళ్తే ,ఈరోజు  యూకే నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చిన  మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం ప్రభుత్వం  అన్ని చర్యలు తీసుకుంటుంది . అయితే ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్  లో  పరీక్షలు చేయగా   రిపోర్టులో పాజిటివ్ గా  తేలింది .. . అయినా కూడా బాధితురాలు ఐసోలేషన్‌లో ఉండకుండా నేరుగా  ఢిల్లీ నుంచి  రాజమండ్రికి వచ్చింది... అక్కడ ఆమె తో  పాటు  కుమారుడు ని  గుర్తించి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసాం. మహిళకు సోకిన కరోనా వైరస్ కొత్త రకమా? కాదా అని నిర్ధారించే పనిలో వైద్యాధికారులు ఉన్నారు. ఆమె నమూనాలు సేకరించి పరీక్షలు నిమిత్తం పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని   మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

కొత్త రకం కరోనా వైరస్‌పై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని   ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని..  పేర్కొంది. ప్రజలంతా కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఈ  కొత్త వైరస్  ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెoదే అవకాశం ఎక్కువగా ఉన్నందున .. విమాన ప్రయాణికుల రాకపోకలపై ప్రభుత్వం  దృష్టి పెట్టనుంది ..ఏ మేరకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను జారీ చేసారు . ఈ నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తున్నట్లు ఏపీ అధికారులు వెల్లడించారు ... 


వ్యాక్సిన్ ముందుగా వీళ్ళకి ఇవ్వండి : దేశ పార్లమెంటరీ ప్యానెల్

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>