PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgరాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల విషయంలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలావరకు సీరియస్ గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఎక్కువగా విమర్శలు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రాలకు 25 పైసలు కూడా రావడం లేదు అనే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు వెళ్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల్లో కూడా అసహనం వ్యక్తం అవుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా ఇప్పుడు చాలా వరకు కేంద్ర ప్రcentral government,bjp;bharatiya janata party;government;cm;chief minister;karnataka 1;population;central government;partyకేంద్రంపై బిజెపి సిఎం యుద్ధం...?కేంద్రంపై బిజెపి సిఎం యుద్ధం...?central government,bjp;bharatiya janata party;government;cm;chief minister;karnataka 1;population;central government;partyWed, 23 Dec 2020 15:29:13 GMTకేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల విషయంలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలావరకు సీరియస్ గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఎక్కువగా విమర్శలు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రాలకు 25 పైసలు కూడా రావడం లేదు అనే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు వెళ్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల్లో కూడా అసహనం వ్యక్తం అవుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా ఇప్పుడు చాలా వరకు కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

బీజేపీ పాలిత రాష్ట్రాలు అదేవిధంగా బిజెపి పొత్తులో ఉన్న పార్టీలు కూడా చాలావరకు సీరియస్ గానే ఉన్నాయి అనేది కొంతమంది చెప్తున్న మాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇలా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి విషయాన్ని చాలా వరకు సున్నితంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వివాదాస్పద నిర్ణయంతో ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఒక కీలక సమావేశం కూడా సిఎంలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బీజేపీ పాలిత సిఎంలు కూడా ఇప్పుడు కేంద్రంపై సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆదాయం ఉన్న రాష్ట్రాలు కూడా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయని ఈ విధానం ఎంత మాత్రం కూడా భావ్యం కాదని పలువురు సూచనలు చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది ఏంటి అనేది చూడాలి. అటు తమిళనాడు సీఎం కూడా కేంద్రంపై కాస్త సీరియస్ గానే ఉన్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.


అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!

సలార్‌లో హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంచుకున్నారో తెలుసా?

మరిచిపోయామని అనుకుంటున్నారా?.. సీఏఏపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

ఇలా చేస్తే రేషన్ కార్డు చెల్లదు.. తేల్చేసిన కేంద్రం..?

అందం ఉంటే..ఆఫర్లు వస్తాయి..వారి కన్నీటి గాథ వింటే కన్నీళ్లు ఆగవు..

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>