PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu416db7ec-3106-464f-a32c-9459f535a5f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu416db7ec-3106-464f-a32c-9459f535a5f1-415x250-IndiaHerald.jpgఏపీలో బిజెపి నేతలు ఈ మధ్య కాస్త స్పీడ్ పెంచారు. తెలంగాణా దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన జోష్ తర్వాత కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. విపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. రాజకీయంగా ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద బిజెపి నేతలు అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఏపీలో టీడీపీని కూడా బిజెపి నేతలు కాస్త ఎక్కువగా టార్గెట్ చేయడం కూడా జరుగుతుంది అనే చెప్పాలి. సిఎం జగన్ టార్గెట్ గానే ఎక్chandrababu;cbn;vishnu;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;telugu;capital;car;murder.;reddy;josh;dookuduచంద్రబాబుని ఆడుకున్న బిజెపి నేతచంద్రబాబుని ఆడుకున్న బిజెపి నేతchandrababu;cbn;vishnu;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;telugu;capital;car;murder.;reddy;josh;dookuduFri, 18 Dec 2020 19:00:00 GMTబిజెపి నేతలు ఈ మధ్య కాస్త స్పీడ్ పెంచారు. తెలంగాణా దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన జోష్ తర్వాత కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. విపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. రాజకీయంగా ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద బిజెపి నేతలు అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఏపీలో టీడీపీని కూడా బిజెపి నేతలు కాస్త ఎక్కువగా టార్గెట్ చేయడం కూడా జరుగుతుంది అనే చెప్పాలి.

సిఎం జగన్ టార్గెట్ గానే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. సోము వీర్రాజు సహా కొంత మంది నేతలు పదే పదే వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ విష్ణువర్ధన్ రెడ్డి... సిఎం జగన్, మాజీ సిఎం చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి, అమరావతికి మోసం చేశాడు అని విమర్శలు చేసారు. అభివృద్ధి లేకుండా నాశనం చేశాడు అని మండిపడ్డారు. 18 నెలలుగా ఇంకొకాయన అమరావతిలోనే "నేను ఉన్నాను - నేను విన్నాను - అక్కడే ఉంటానన్నాడు" నేడేమో అమరావతి రాజధాని రైతులకు మోసం చేశాడు అని మండిపడ్డారు.

అమరావతిలోనైనా,ఆంధ్ర లోనైన  'అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యం' అని ఆయన స్పష్టం చేసారు. హత్య చేసిన వ్యక్తే మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అన్నట్టుంది అని ఆయన అన్నారు.  అమరావతిని తన స్వార్థం కోసం,రైతులను నట్టేట ముంచి నేడు ప్రజాతీర్పు కావాలని కోరడం ఏంటో? అని ఆయన ఎద్దేవా చేసారు. ఐదేళ్లలో తాను చేయాల్సిన పనులు చేయకుండా ఓట్లు కోసం కక్కుర్తిపడి నేడు మెసలి కన్నీరు కారుస్తున్నారు అని మండిపడ్డారు. ఏపి అభివృద్ధి బిజెపితోనే సాధ్యం అన్నారు.


అఖిల్, మోనాల్ వీళ్ల అతి చూడలేం బాబోయ్..!

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>