Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/why-aussie-cricketers-are-angry-with-bccid9003202-67f7-461e-aa54-5926f65c4fa8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/why-aussie-cricketers-are-angry-with-bccid9003202-67f7-461e-aa54-5926f65c4fa8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ లు ఆస్ట్రేలియా జట్టుతో ఆడింది భారతజట్టు. అయితే మొదటి వన్డే సిరీస్ రెండో మ్యాచ్ లలో ఓటమి చవి చూడటం తో వన్డే సిరీస్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో మొదట ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఇక మూడో మ్యాచ్లో విజయం సాధించి పరువు నిలుపుకుంది టీమిండియా. ఇక ఆ తర్వాత జరిగిన టి20 మ్యాచ్ లో అద్భుతమైన ఫామ్ కొనసాగించి విజయం సాధించింది. వరుసగా రెండు bcci;tara;audi;india;australia;december;rishabh pant;icc t20ఆ ఇద్దరు ఆటగాళ్లతో సెలెక్టర్లకు తలనొప్పి తప్పదు..?ఆ ఇద్దరు ఆటగాళ్లతో సెలెక్టర్లకు తలనొప్పి తప్పదు..?bcci;tara;audi;india;australia;december;rishabh pant;icc t20Mon, 14 Dec 2020 10:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ లు  ఆస్ట్రేలియా జట్టుతో ఆడింది భారతజట్టు. అయితే మొదటి వన్డే సిరీస్ రెండో మ్యాచ్ లలో  ఓటమి చవి చూడటం తో వన్డే సిరీస్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో మొదట ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఇక మూడో మ్యాచ్లో విజయం సాధించి పరువు నిలుపుకుంది టీమిండియా. ఇక ఆ తర్వాత జరిగిన టి20 మ్యాచ్ లో అద్భుతమైన ఫామ్ కొనసాగించి విజయం సాధించింది.




 వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకొని ఆస్ట్రేలియా జట్టు పై ప్రతీకారం తీర్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టుతో  టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది టీమిండియా జట్టు. డిసెంబర్ 17వ తేదీ నుంచి మొదటి టెస్టు మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెండు జట్లు కూడా పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే భారత్ ఆడబోయే టెస్ట్ సిరీస్ కోసం ఆటగాళ్ల ఎంపిక ప్రస్తుతం జట్టు  యాజమాన్యానికి తల నొప్పి గా మారిపోయింది.



 ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్టు కోసం రిషబ్ పంత్ వృద్ధిమాన్ సాహా లలో ఒకరిని ఎంపిక చేయడం టీమిండియా యాజమాన్యానికి ప్రస్తుతం సవాలుగా మారింది అని చెప్పాలి. రిషబ్ పంత్ వృద్ధిమాన్ సాహా లలో ఒకరిని మొదటి టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేయడం ఎంతో కష్టమైన పని అని అటు భారత ఆటగాడు హనుమ విహారి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్ళు కూడా మంచి ఫామ్ లో  కొనసాగుతున్నారని అందువల్ల వీరిద్దరిలో ఒకరిని జట్టులోకి ఎంపిక చేయడం సెలక్టర్ల కు ఒక తలనొప్పి లాంటిదే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇక తొలి టెస్టుకు ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.


ఫైటర్" ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూరీ జగన్నాథ్

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>