PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpgసిఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్న కిషన్ రెడ్డి... టీఆర్ఎస్ తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఖండించారు. మోదీ, అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడరో ఆయన్నే అడగండి అని అన్నారు. టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్ అని విమర్శించారు. భారత్ బంద్ లో పాల్గొన్న కేసీఆర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. బీజేపీ చేసే నిరసనలకు సైతం పోలీసులు kishan reddy,kcr,delhi,ts;amit shah;kcr;amala akkineni;rahul new;rahul;delhi;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;india;rahul gandhi;telangana;narendra modi;mohandas karamchand gandhi;g kishan reddy;police;television;job;minister;rahul sipligunj;vegetable market;letter;central government;punjab;reddy;mantraకేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!kishan reddy,kcr,delhi,ts;amit shah;kcr;amala akkineni;rahul new;rahul;delhi;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;india;rahul gandhi;telangana;narendra modi;mohandas karamchand gandhi;g kishan reddy;police;television;job;minister;rahul sipligunj;vegetable market;letter;central government;punjab;reddy;mantraMon, 14 Dec 2020 14:45:00 GMTకేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్న కిషన్ రెడ్డి... టీఆర్ఎస్ తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఖండించారు. మోదీ, అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడరో ఆయన్నే అడగండి అని అన్నారు. టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్ అని విమర్శించారు. భారత్ బంద్ లో పాల్గొన్న కేసీర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. బీజేపీ చేసే నిరసనలకు సైతం పోలీసులు సహకరించాలని కోరారు.

భారత్ బంద్ లో స్వయంగా మంత్రులు పాల్గొనటం సిగ్గుచేటు అని విమర్శలు చేసారు. రాజకీయంగా మోదీని ఎదుర్కోలేకనే వ్యవసాయ చట్టాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అని విమర్శించారు. సీడ్ డెవలప్మెంట్ కోసం సీఎం నియోజకవర్గంలో గజ్వేల్ లో ఐటీసి  కంపెనీని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఎం ఎస్ పీకి చట్టబద్ధత కల్పిస్తాం అని... మార్కెట్ యార్డులను ప్రోత్సహిస్తాం అని చెప్పారు. వేర్ హౌసింగ్ ల కోసం తెలంగాణకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు.

రైతులకు నష్టం చేసే చర్యలను కలలో కూడా బీజేపీ ప్రభుత్వం చేయదు అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు అడ్డుకున్నా మేము అనుకున్నది చేసి తీరుతాం అని స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవటం బాధాకరం అని మండిపడ్డారు. 70ఏళ్ళుగా కుదేలైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. రైతు ఉద్యమం పంజాబ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల దగ్గరకు వెళ్ళి వ్యవసాయ చట్డంపై వాస్తవాలు చెప్పాలని నిర్ణయించాం  అని స్పష్టం చేసారు. రైతులకు అవగాహన కల్పించటం కోసం కిసాన్ టీవీ ఛానల్ తీసుకొస్తున్నాం అని ఆయన అన్నారు.


తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>