PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona213de143-4ba1-4149-a75c-046f22a56297-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona213de143-4ba1-4149-a75c-046f22a56297-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా తగ్గిపోయాయి. కరోనా వైరస్ మరణాలు పడి తక్కువ స్థాయికి పోయాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 64,425 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో 520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,74,515కి చేరింది. శుక్రవcarona-virus;india;krishna river;andhra pradesh;bari;vishakapatnam;good news;letter;good newwz;coronavirusఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా మరణాలుఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా మరణాలుcarona-virus;india;krishna river;andhra pradesh;bari;vishakapatnam;good news;letter;good newwz;coronavirusFri, 11 Dec 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా తగ్గిపోయాయి. కరోనా వైరస్ మరణాలు  పడి తక్కువ స్థాయికి పోయాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 64,425 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో  520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,74,515కి చేరింది. శుక్రవారం 519 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,62,230 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 5,236కు పడిపోయాయి.


రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,06,99,622 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో తెలిపింది.అలాగే కరోనా మరణాలు కూడా అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శుక్రవారం కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,049కు చేరింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....


కీర్తి సురేష్ తో మెగా మేనల్లుడు.. కాంబో అదుర్స్..!

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>