PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అవినీతి వ్యవహారాలకు సంబంధించి మంత్రులు కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఈ అవినీతి వ్యవహారం అనేది సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. కొంతమంది మంత్రులకు అవినీతి చేయొద్దని పదేపదే చెబుతున్న వినటం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. వైసీపీ అధిష్టానం కూడా వాళ్ళను అవినీతికి దూరంగా ఉండాలని చెప్పినా సరే చాలా మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. jagan, ycp, ap;bhavana;jagan;andhra pradesh;uttarandhra;rayalaseema;ycp;anti-corruption bureau;mantraఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ షాక్...?jagan, ycp, ap;bhavana;jagan;andhra pradesh;uttarandhra;rayalaseema;ycp;anti-corruption bureau;mantraThu, 10 Dec 2020 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో అవినీతి వ్యవహారాలకు సంబంధించి మంత్రులు కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఈ అవినీతి వ్యవహారం అనేది సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. కొంతమంది మంత్రులకు అవినీతి చేయొద్దని పదేపదే చెబుతున్న వినటం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. వైసీపీ అధిష్టానం కూడా వాళ్ళను అవినీతికి దూరంగా ఉండాలని చెప్పినా సరే చాలా మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేల మీద విచారణ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కొంతమంది రాయలసీమ ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాలలో ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. సీఎం జగన్ వద్దకు ఇది చేరుకోవడంతో ఇప్పుడైనా వారి మీద విచారణకు ఆదేశించి అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా ఆరుగురు ఎమ్మెల్యేలు మీద ఇప్పుడు సీఎం జగన్ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

దీనితో వైసీపీలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరి మీద విచారణ చేస్తారు ఏంటి అనేది తెలియకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి ఏసీబీ విచారణ కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే ఒక  కీలక నేత మీద కూడా సీఎం జగన్ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని ఉత్తరాంధ్ర లో ఉన్న ఒక నేత మీద ఇప్పుడు జగన్ కు ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయని త్వరలోనే ఆయన మీద విచారణకు ఆదేశించి అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.


కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>