PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ సక్రమంగా అమలు అవుతున్న సరే వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా కొన్ని ఇబ్బందులను ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా నష్టపోతున్నామనే భావన సీఎం జగన్ ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడే క్రమంలో కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వైసీపీ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. దీంతో సీఎం జగన్ సీరియస్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొంతమంది సీనియర్ నేతలు కూడా సంక్ys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;ycp;party;mantraవారు జగన్ కొంప ముంచుతారా...?వారు జగన్ కొంప ముంచుతారా...?ys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;ycp;party;mantraTue, 08 Dec 2020 19:04:09 GMTఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ సక్రమంగా అమలు అవుతున్న సరే వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా కొన్ని ఇబ్బందులను ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా నష్టపోతున్నామనే భావన సీఎం జగన్ ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడే క్రమంలో కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వైసీపీ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. దీంతో సీఎం జగన్ సీరియస్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

కొంతమంది సీనియర్ నేతలు కూడా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ కొంతమంది విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మంత్రులు కనీసం సోషల్ మీడియాకు సంబంధించి టీంని కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. దీనివలన సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు అనే భావన సీఎం జగన్ కు ఎక్కువగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సమర్థవంతంగా ప్రచారం చేయకపోవడం పార్టీ ఎక్కువగా నష్టపోతుందని టాక్.

విపక్షాలు కూడా కొన్ని అనుమానాలు బలంగా తీసుకుని వెళుతున్నాయి. దీని వలన ఎక్కువగా ప్రజల్లో కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాజికవర్గాల పరంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తున్న సమయంలో కొంతమంది కీలక పదవుల్లో వుండి కూడా స్పందించకపోవటం పై సీఎం జగన్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీనివలన పార్టీ నష్టపోతుందని తెలిసినా సరే కొంతమంది అసలు స్పందించడం లేదు. అయితే ఇప్పుడు సీఎం జగన్ కొంతమందికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం లేధో వారందరినీ కూడా పదవి నుంచి తప్పించడానికి ఆయన రెడీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సంబంధించిన జాబితాను కూడా ఆయన దగ్గర పెట్టుకున్నట్టుగా సమాచారం.


కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి బ్రేకులు పడ్డాయా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>