PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp489086a9-c8a3-40b0-882a-fde31600fe0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp489086a9-c8a3-40b0-882a-fde31600fe0e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి ఏంటనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ దానిని కట్టడి చేయడానికి కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో భారతీయ జనతా బలపడాలని భావిస్తుంది కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి ముందుకు అడుగులు వేస్తున్న సంగతి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడాbjp;pawan;kalyan;tiru;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;janasena;tirupati;chief minister;husband;janasena party;party;mantraఅమరావతి మీద బిజెపి ఫోకస్...?అమరావతి మీద బిజెపి ఫోకస్...?bjp;pawan;kalyan;tiru;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;janasena;tirupati;chief minister;husband;janasena party;party;mantraMon, 07 Dec 2020 11:02:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి ఏంటనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ దానిని కట్టడి చేయడానికి కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో భారతీయ జనతా బలపడాలని భావిస్తుంది కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి ముందుకు అడుగులు వేస్తున్న సంగతి తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా అదేవిధంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని ప్రకటనలు కూడా చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు సీఎం జగన్ మాత్రం అమరావతి ప్రాంత రైతులను తమ వైపు తిప్పుకోవడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారని సమాచారం. త్వరలోనే మంత్రుల బృందం పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అమరావతి ప్రాంత రైతులు పోటీ చేసే అవకాశం ఉందని భారీ ఎత్తున పోటీ చేయడానికి రెడీ అయ్యారని దాదాపుగా 800 మంది రైతులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దీంతో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరి సీఎం జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం అమరావతి ఉద్యమం అమరావతి ప్రాంతంలో మాత్రమే జరుగుతున్న సంగతి తెలిసిందే. దీన్ని భవిష్యత్తులో బయట కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.


నేడే త్రివిధ దళాల పతాక దినోత్సవం!

కేజీఎఫ్2 ఫస్ట్ పార్ట్ అంత మ్యాజిక్ చేస్తుందా?

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>