MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena9fef4868-e825-46cf-a226-3c39c2a62809-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena9fef4868-e825-46cf-a226-3c39c2a62809-415x250-IndiaHerald.jpgఎంతో అట్టహాసం గా ప్రారంభమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు..ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు ఇuppena;chiranjeevi;rakul preet singh;sai dharam tej;sethu;vijay;vijay sethupathi;cinema;husband;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tejక్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా ల టైటిల్ ఎందుకు ఫిక్స్ చెయ్యట్లేదు..?క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా ల టైటిల్ ఎందుకు ఫిక్స్ చెయ్యట్లేదు..?uppena;chiranjeevi;rakul preet singh;sai dharam tej;sethu;vijay;vijay sethupathi;cinema;husband;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tejThu, 03 Dec 2020 22:30:00 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు..ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో అందరు నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమైపోయారు.. కాగా ఉప్పెన సినిమా  కూడా ధియేటర్ల లోనే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడం విశేషం.. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా అవలేదు అప్పుడే వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమా కూడా పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో అయన చేస్తున్న రెండో సినిమా దాదాపు పూర్తయ్యింది..

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కొండపొలం అనే నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆ నవలను క్రిష్ ఎంతగానో ప్రేమించారు గనుకే సినిమాగా మలిచారట. అంతేకాదు  నవలా రచయితకు పెద్ద మొత్తాలను చెల్లించి హక్కులను కొన్నాడు. క్రిష్ తన చిత్రానికి కొండపోలం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నా ఎందుకనో ఇంకా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారట.రకుల్ ప్రీత్  విలేజ్ గాళ్ పాత్రలో కనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ పల్లె యువకుడిగా కనిపిస్తారట. ప్రస్తుతానికి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జోరందుకుంది. సాధ్యమైనంత తొందరలోనే మూవీని రిలీజ్ చేయనన్నారు.


గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?

ప్రశాంత్ నీల్ అదిరిపోయే గిఫ్ట్.. నిన్న సలార్..ఇప్పుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>